E-Paper
Advertisement
Andhra Pradesh: నూతన సంవత్సర కానుక.. నేడే ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
Telangana: కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ మహిళ అదితకు కీలక పదవి..
Telangana: కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్లు.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే .. కాంగ్రెస్ ప్లాన్ ఇదే!

Telangana: కేజీఎఫ్ రేంజ్ ఎలివేషన్లు.. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే .. కాంగ్రెస్ ప్లాన్ ఇదే!

Telangana: వస్తాడు.. వస్తాడు.. అన్నారు. చెప్పినట్లుగానే ఆయనొచ్చారు. సారొస్తే మామూలుగా ఉండదు.. సర్కార్ సంగతి చూస్తారు.. అసెంబ్లీలో అడుగుపెట్టగానే అడిగేస్తారు.. కడిగేస్తారు.. ఆయనొస్తే ఎలా ఉంటుందో చూస్తారంటూ.. బీఆర్ఎస్ కార్యకర్తలు, సోషల్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. కానీ.. ఇదంతా 3 నిమిషాల ముచ్చటగానే మిగిలిపోయింది. గులాబీ బాస్ ఆర్భాటమంతా అటెన్షన్ కోసమేనా? జస్ట్.. అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వస్తున్నారా? 3 నిమిషాల ముచ్చటకు మామూలు హడావుడి కాదు! వచ్చారు.. కాసేపు కూర్చున్నారు.. రిజిస్టర్‌లో […]

Srikakulam Politics: దువ్వాడ హత్యకు ప్లాన్ చేసింది ఎవరు? సిక్కోలు వైసీపీలో ఏం జరుగుతోంది?
MLA Raja Singh: కష్టమేనా? రాజాసింగ్ కథ రివర్స్..
Lift Incident: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ ఘటన.. వృద్ధురాలు బలి
Hyderabad: కాళ్ల పారాణి ఆరకముందే కాటికి.. నవవధువు మృతి వెనుక వీడని మిస్టరీ ఏంటి?
Top 20 News Today: భద్రాచలం రామయ్య ఉత్తర ద్వార దర్శనం.. పాట పాడిన జగ్గారెడ్డి
Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?
Assembly Winter Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. జనవరి ఫస్ట్ వీక్ తర్వాతే నిర్ణయం
Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. స్వామివారిని దర్శించుకున్న కొండా సురేఖ, బీర్ల ఐలయ్య

Yadagirigutta: యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అధికారులు సర్వంగ సుందరంగా ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు “గోవింద నామస్మరణ”తో మారుమోగిపోతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం గుండా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ విశిష్ట దర్శనం కోసం వేలాదిమంది భక్తులు బారులు తీరారు. […]

Cold Wave: తెలుగు రాష్ట్రాల్లో ఘోరంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆయా జిల్లాలకు అలర్ట్..
Bangladesh: తీవ్ర విషాదం.. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత
Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి ఫ్యామిలీ

Vaikunta Ekadashi: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి అర్చకులు పూజా కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహించారు. అర్థరాత్రి తెల్లవారుజామున 1.30 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. మొదట వీఐపీలు, ఉదయం 6 గంటల నుంచి సామాన్యులకు వైకుంఠద్వార దర్శనాన్ని టీటీడీ ప్రారంభింంచింది. జనవరి 8న రాత్రి 12 గంటల వరకు..10 రోజులపాటు ఈ దర్శనం కల్పిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణరథంపై […]

Top 20 News Today: మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న కవిత.. జిల్లాల పునర్విభజనపై సీఎం ఆదేశం..

Top 20 News Today: మైసిగండి అమ్మవారిని దర్శించుకున్న కవిత.. జిల్లాల పునర్విభజనపై సీఎం ఆదేశం..

1. మేడారం వనదేవతల సన్నిధికి పోటెత్తిన భక్తులు. మేడారంలో వనదేవతల సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవు దినం కావడంతో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర ముందస్తు మొక్కులు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. 2. నిర్మల సీతారామన్‌కు రాష్ట్ర మంత్రులు ఘన స్వాగతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పశ్చిమగోదావరి జిల్లా పీఎం లంకలో పర్యటించారు. ఆమెకు […]

Big Stories

Advertisement
×