E-Paper
Advertisement
Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ వ్యూహాం ఇదే..?
Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!
Nampally FSL Fire: ఎఫ్​ఎస్ఎల్‌ అగ్నిప్రమాదంలో.. కీలక కేసుల్లోని ఆధారాలు దగ్ధం..?
Gadwal Municipality: గద్వాల్లో రగులుతున్న విచిత్ర రాజకీయం.. కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!
GHMC: అప్పులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ.. స్టేట్ బడ్జెట్ పైనే బల్దియా ఆశలు

GHMC: అప్పులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ.. స్టేట్ బడ్జెట్ పైనే బల్దియా ఆశలు

GHMC: స్వేఛ్చ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుంది. కొద్ది సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి కొత్త ఆదాయ వనరులు లేకపోవటంతో, అప్పులు, వడ్డీలను చెల్లిస్తూనే పరిపాలన వ్యవహారాలను అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తుంది. 2020 కరోనా సమయం నాటికి జీహెచ్ఎంసీకి రూ. 6553 కోట్ల అప్పులుండటంతో జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు డైలీ రూ. […]

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: స్వేఛ్చ బ్యూరో: జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్లలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు M రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రేస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థలు అభివృద్ది చెందాలంటే కాంగ్రేస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు వడ్డీ […]

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో వివిధ జిల్లాలో తిరుగుతున్న ఎక్కడ అయినా కాంగ్రెస్ గాలి విస్తుంది. నిజామాబాదు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీకి ఇంచార్జి గా ఉన్న రాజకీయ అనుభవంతో చెపుతున్న కాంగ్రెస్ వే ఉందన్నారు. రాష్టంలో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేయబోతుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో మంచి పాజిటివ్ స్పందన ఉంది. పదేళ్లలో లేని స్వేచ ప్రజల్లో ఇప్పుడు వచ్చింది అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. సన్నబియ్యం పథకం […]

Crime News: సైడ్ బిజినెస్‌ కోసం.. టీ స్టాల్‌లో గంజాయి దందా..!
MLA Naveen Yadav: నేను రివెంజ్ రాజకీయాలు చేయడానికి రాలేదు: నవీన్ యాదవ్
BJP Ticket Controversy: జగిత్యాల బీజేపీలో ముసలం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కమలం నేతలు కన్నెర్ర

BJP Ticket Controversy: జగిత్యాల బీజేపీలో ముసలం.. ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కమలం నేతలు కన్నెర్ర

BJP Ticket Controversy స్వేఛ్చ బ్యూరో: జగిత్యాల బీజేపీలో ముసలం ముదిరింది. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఒంటెత్తు పోకడలు, నియోజకవర్గ ఇన్ చార్జ్ బోగ శ్రావణి తీరుపై పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. టికెట్లు అమ్ముకునే స్థాయికి బీజేపీ దిగజారిందా? అంటూ సీనియర్లు వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిజాయితీకి నిలువుటద్దం, క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే కాషాయ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎంపీ ధర్మపురి అర్వింద్ కనుసన్నల్లో నియోజకవర్గ ఇన్ […]

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత కృషి అవసరం: వికాస్ వర్మ

AICTE Training: పాఠశాల స్థాయిలో సృజనాత్మకత పెంపునకు కృషి జరగాల్సిన అవసరం ఉందని ఏఐసీటీఈ ఎంఐసీ మేనేజింగ్ ఎడిటర్ వికాస్ వర్మ అన్నారు. ఈ దిశగా కృషి జరగాలన్న సంకల్పంతో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నామని తెలిపారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ కండ్లకోయలోని సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో పీఎం శ్రీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులకు ‘ఇన్నోవేషన్ డిజైన్ అండ్ ఎంట్రపెన్సూర్సిప్ అనే అంశంపై నిర్వహిస్తున్న రెండో రోజు కొనసాగింది. కొత్త కొత్త ఆలోచనలతో.. ఈ […]

Municipal Elections: నాగర్ కర్నూల్ కారు పార్టీలో కలవరం.. బీఆర్ఎస్ అభ్యర్థులు మోత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్..!

Municipal Elections: నాగర్ కర్నూల్ కారు పార్టీలో కలవరం.. బీఆర్ఎస్ అభ్యర్థులు మోత్తం కాంగ్రెస్ పార్టీలోకి జంప్..!

Municipal Elections: స్వేఛ్చ బ్యూరో: నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ హస్తగతం అవుతుందా అనే పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రీకొడుకులైన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి వ్యూహాలతో అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో దూసుకుపోతుండగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకంగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం కారు పార్టీలో కలవరానికి కారణమైంది. కందనూలు ‘హస్త’గతమేనా..‌! నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 24 వ వార్డులు ఉన్నాయి. అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య […]

Nagarkurnool: వెన్న చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై.. కలెక్టర్ బాదవత్ సంతోష్ ఫైర్..?

Nagarkurnool: వెన్న చర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై.. కలెక్టర్ బాదవత్ సంతోష్ ఫైర్..?

Nagarkurnool: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వం పేదల కోసం ప్రభుత్వాసుపత్రాలను నిర్మించి, అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఉచితంగా వైద్యం అందించాలని ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటే నిర్లక్ష్యంతో వ్యవహరించడం ఏంటని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే బదులు రాజీనామా చేసి వెళ్లిపోండి అని నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్న చర్ల ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు సిబ్బంది తీరును జిల్లా కలెక్టర్ బాదవత్ సంతోష్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. […]

Pregnancy Care: హై రిస్క్ గర్భధారణలో శిశువుకు ప్రతి నిమిషం ‘గోల్డెన్ అవర్’ తో సమానం
Telangana BJP: కమలంలో కయ్యం.. ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు

Telangana BJP: కమలంలో కయ్యం.. ఏపీకి చెందిన పార్టీతో మంతనాలపై విమర్శలు

Telangana BJP: స్వేఛ్చ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీ-జనసేన మైత్రి మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. కేవలం మద్దతు కోరడమే కాకుండా, పవన్ కల్యాణ్‌ను స్వయంగా రంగంలోకి దింపుతుండటంపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సొంత పార్టీ కేడర్‌లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మున్సిపల్ కురుక్షేత్రంలో గెలుపు కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో బలం లేకే పొరుగు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పంచన చేరుతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, […]

Big Stories

Advertisement
×