E-Paper
Advertisement
రాష్ట్రంలోనే నెంబర్1 సోలార్ గ్రామం.. 821 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్.. ఎక్కడో తెలుసా..!

రాష్ట్రంలోనే నెంబర్1 సోలార్ గ్రామం.. 821 ఇళ్లపై సోలార్ ప్యానెల్స్.. ఎక్కడో తెలుసా..!

Solar Village: స్వేచ్ఛ బ్యూరో: జిల్లాలో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా రఘునాథపాలెం గ్రామాన్ని సోలార్ రూఫ్‌ టాప్ వ్యవస్థ కలిగిన పైలట్ గ్రామంగా అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. రఘునాథపాలెం గ్రామంలో అమలవుతున్న సోలార్ మోడల్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. భవిష్యత్తులో.. సోలార్ రూఫ్‌టాప్‌ల పురోగతి మొత్తం 1081 మంది గృహజ్యోతి లబ్ధిదారులు ఉన్నారని, వారిలో 821 ఇళ్లలో సోలార్ రూఫ్‌టాప్‌లు ఏర్పాటు చేయడానికి […]

మెదక్ ఆదర్ష బ్యాంక్‌లో నయా మొసం.. నకిలీ బంగారంతో రూ.1.79 కోట్లు కొల్లగొట్టిన మేనేజర్!
దత్తత పాప నవ్వులు.. దంపతుల కళ్లలో ఆనంద బాష్పాలు.. కలెక్టరేట్‌లో సందడి!
జోగిపేటలో చడ్డీ గ్యాంగ్ హల్చల్.. బస్సుల్లో డిజిల్ చోరీ!
గద్వాల్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు పంజా.. గాందీ చౌక్, రాజీవ్ మార్గ్‌లో తొలగింపుపై ఉత్కంఠ!

గద్వాల్లో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు పంజా.. గాందీ చౌక్, రాజీవ్ మార్గ్‌లో తొలగింపుపై ఉత్కంఠ!

Gadwal News: స్వేచ్చ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రమైన గద్వాల పట్టణంలో ఇంతకాలం ప్రభుత్వ భూములు, ఫుట్పాతాల్లో ఏర్పాటు చేసుకున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గద్వాల పట్టణంలో ఇరువైపులా డ్రైనేజీల వరకు రోడ్ల విస్తరణకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. గద్వాల మున్సిపల్ పరిధిలో రోజురోజుకూ విస్తరిస్తున్న ఆక్రమణల పై గద్వాల మున్సిపల్ చైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మీ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి […]

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు..?

బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు..?

GHMC Elections: స్వేచ్ఛ బ్యూరో: ఈ ఏడాది చివరలోనే జీహెచ్ఎంసీతో పాటు కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని సర్కారు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు సిధ్ధం కావాలని ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన రెండు మున్సిపల్ కార్పొరేషన్లకు సర్కారు సిద్దం కావాలని ఆదేశిస్తూ సంకేతాలిచ్చినట్లు అధికారవర్గాల విశ్వసనీయ సమాచారం. దీంతో మూడు కార్పొరేషన్లు కూడా ఎన్నికలకు సిద్దమవుతున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీలో 2020 డిసెంబర్ లో […]

అత్వెల్లిలో నారాయణ స్కూల్ అరాచకం.. విద్యాశాఖ నిబంధనలు బేఖాతర్!
కూకట్‌పల్లి వాసులకు బంపర్ ఆఫర్.. ట్రాఫిక్ తిప్పలకు చెక్.. భారీ ఫ్లైఓవర్‌కి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ క్యాబినెట్‌లో కోత.. మంత్రుల్లో మొదలైన వణుకు.. సీఎం వద్ద మంత్రుల రిపోర్డు కార్డు!

తెలంగాణ క్యాబినెట్‌లో కోత.. మంత్రుల్లో మొదలైన వణుకు.. సీఎం వద్ద మంత్రుల రిపోర్డు కార్డు!

TG Cabinet: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ మంత్రుల శాఖల మార్పు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరి శాఖ ఉంటుంది? ఎవరికి ఏ కొత్త బాధ్యత దక్కుతుంది? అనేది సస్పెన్స్ గా మారింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ‘మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ’ వార్తలు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్రనాయకత్వం నుంచి వచ్చిన కొన్ని లీకులు ఇప్పుడు మంత్రులలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ పనితీరును మరింత వేగవంతం చేయడానికి, క్షేత్రస్థాయిలో […]

బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అదే సీన్ రిపీట్.. అధిష్టానాన్ని నిలదీస్తున్న యువ గళం!

బీఆర్ఎస్ పార్టీలో మళ్లీ అదే సీన్ రిపీట్.. అధిష్టానాన్ని నిలదీస్తున్న యువ గళం!

BRS Committees: స్వేచ్చ బ్యూరో: గులాబీ పార్టీలో ఇప్పుడుజోరుగా చర్చ జరుగుతుంది. పార్టీ కమిటీల్లోనూ, సభ్యత్వ నమోదు కమిటీల్లోనూ పగ్గాలు మళ్ళీ పాతవారికే దక్కుతాయా? లేక యువ రక్తాన్ని ఎక్కించి కొత్త ఊపిరి పోస్తారా? అనేది జోరందుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ త్వరలో కమిటీల ఏర్పాటుకు కసరత్తులు మొదలుపెట్టిన నేపథ్యంలో, యువతకు ఎంతవరకు ప్రాధాన్యం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా పార్టీలో ‘మాజీల’ హవా కొనసాగుతుండటంతో, ద్వితీయ శ్రేణి నాయకత్వం, యువత అసహనంతో ఉన్నది. పాత వారికే […]

సుప్రీం తీర్పును తుంగలో తొక్కుతారా.. పోలవరం అథారిటీపై తెలంగాణ సర్కార్ ఫైర్!
రేపే పాలిసెట్ ఎక్సామ్.. పరీక్షకు ముందు ఇవి గుర్తున్నాయా..?
షామీర్‌పేట్‌లో నిషేధిత BT-3 విత్తనాల దందా కలకం
దేశవ్యాప్తంగా జులై 1 నుండి కొత్త చట్టం అమలు.. పాత పేరుకు కేద్రం స్వస్తి!
భారత్‌లో ఎకనమిక్ ఎమర్జెన్సీ రాబోతుందా.. ప్రధాని మాటల వెనుక అసలు గుట్టు ఇదే!

భారత్‌లో ఎకనమిక్ ఎమర్జెన్సీ రాబోతుందా.. ప్రధాని మాటల వెనుక అసలు గుట్టు ఇదే!

Modi Warning: కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. భారత ప్రధానిగా నరేంద్రమోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేశాక.. బెంగాల్‌ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించాక.. తొలిసారి తెలంగాణ గడ్డ మీద కాలు మోపారు నరేంద్రమోడీ. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లాంఛనప్రాయంగా ముగిశాక.. పరేడ్‌గ్రౌండ్ నుంచి తెలంగాణ బీజేపీకి దశ, దిశను నిర్దేశిస్తారని.. కార్యకర్తల్లో జోష్ నింపుతారని.. బెంగాల్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ తెలంగాణే అనే విషయాన్ని గట్టిగా చెబుతారని అంతా అనుకున్నారు. తన ప్రసంగంలో […]

Big Stories

Advertisement
×