E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

GHMC Commissioner: పనుల్లో వేగం పెంచాలి.. అభివృద్ది పనులపై కమిషనర్ కర్ణన్ ఆదేశం
BRS Party: కరీంనగర్ లో  కారు పార్టీ గతి..  అధోగతేనా?
CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: పాలకుర్తి అభివృద్ధికి ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్‌ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాలపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో పార్టీకి లభిస్తున్న ప్రజాభిమానమే ఈ ఫలితాలకు నిదర్శనమని, గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు నాయకులు ఐక్యంగా పనిచేయడం వల్లే […]

Intermediate Exams 2026: రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు షురూ.. పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ఇంటర్మీడియట్ అధికారులు
MLC Malka Komaraiah: ఉపాధ్యాయుల భద్రత, సంక్షేమం సర్కార్ కు పట్టదా? : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య
Sridhara Babu: తెలంగాణ సమగ్రాభివృద్ధికే క్యూర్.. ప్యూర్.. రేర్.. కొత్త బిజినెస్ పాలసీ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Sridhara Babu: తెలంగాణ సమగ్రాభివృద్ధికే క్యూర్.. ప్యూర్.. రేర్.. కొత్త బిజినెస్ పాలసీ : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

Sridhara Babu: తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో.. త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’కు శ్రీకారం చుట్టబోతున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhara Babu) వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించేలా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూపొందిస్తామన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో ది […]

Jupally Krishna Rao: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి  సర్కార్ కొలువు : మంత్రి జూపల్లి కృష్ణారావు
Telangana-Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు, ఎప్పటినుంచంటే?

Telangana-Cabinet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు.. బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు, ఎప్పటినుంచంటే?

Telangana-Cabinet:  రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తెలంగాణ మంత్రివర్గం అనేక కీలక తీర్మానాలకు ఆమోదముద్ర వేసింది. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పేరును ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ద్వితీయ శ్రేణి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే ఈ నామకరణం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. నగర రవాణా వ్యవస్థలో కీలకమైన హైదరాబాద్‌ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడం […]

Urea shortage: యూరియా యాప్ తో రైతుల కష్టాలు.. 10 నుంచి 15 సెకండ్లలోనే స్టాక్ ఖాళీ!
Panchayat Funds: గ్రామ పంచాయతీలకు  గుడ్ న్యూస్.. 15వ ఆర్ధిక సంఘం నిధులు విడుదల
Srinivas Goud: కుమ్మెర జాతర ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి :  కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana: ప్రజా అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించాలి : కలెక్టర్ హరిచందన దాసరి

Collector Harichandana:  ప్రజావాణి అర్జీలపై అధికారులు సత్వరమే స్పందించి, జాప్యం చేయకుండా వాటిని పరిష్కరించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి (Collector Harichandana) అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) జితేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి లతో కలిసి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ హరిచందన మాట్లాడుతూ ప్రజా ఆర్జీలపై అధికారులు ఆర్జీలు, దరఖాస్తులను శాఖల […]

Minister Seethakka: మహిళల సమగ్రాభివృద్ధికి శాఖల మ‌ధ్య సమన్వయం పెర‌గాలి : మంత్రి సీతక్క
GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన
Huzurabad News: కుమ్మెర మల్లన్న జాతరలో.. రజక కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

Big Stories

×