E-Paper
Advertisement

Pothuganti Santhosh

psanthoshkumar1204@gmail.com

CM Revanth Reddy: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం.. శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy:  హైదరాబాద్ నగర జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాలు చేపట్టడం వంటి బృహత్తరమైన ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఓఆర్ఆర్ లోపలి కోర్ అర్బన్ ప్రాంత పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందకు తెచ్చి హైదరాబాద్ నగర అభివృద్ధికి స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించామని చెప్పారు.శాసనమండలి సభ్యులు లేవనెత్తిన ఒక ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…హైదరాబాద్ నగర […]

Minister Bhatti Vikramarka: ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే  ప్రాధాన్యత : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
Road Accident: హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లిఫ్ట్ అడిగిన క్షణాల్లో ప్రాణం కోల్పోయిన యువకుడు
BRS Protest: ఫీజు రీయింబర్స్మెంట్  నిధులు విడుదల చేయాలి.. గన్ పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
AV Ranganath: కాముని చెరువును సంద‌ర్శించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్
Hydra Commissioner: నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం..  వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

Hydra Commissioner: నీటి యుద్ధాలు రాక‌ముందే మేల్కొందాం.. వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే వేడుక‌ల్లో హైడ్రా క‌మిష‌న‌ర్‌ రంగనాధ్

Hydra Commissioner:  ప్ర‌స్తుతం ఆయిల్ కోసం యుద్ధాలు జ‌రుగుతున్నాయని, జ‌ల‌వ‌న‌రులపై యుద్ధాలు రాకముందే జాగ్ర‌త్త ప‌డాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (AV Ranganath)సూచించారు. నీటి యుద్ధాల‌కు ఆస్కారం లేకుండా మేల్కొవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూలో ఓపెన్ జియోస్పేషియల్ కన్సార్టియంతో క‌లిసి ఇండియ‌న్ సొసైటీ ఆఫ్ జియోమేటిక్స్‌-హైద‌రాబాద్ చాప్ట‌ర్ సోమ‌వారం నిర్వ‌హించిన వ‌ర‌ల్డ్ వాట‌ర్ డే ఉత్స‌వాలకు హైడ్రా క‌మిష‌న‌ర్ రంగనాధ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న‌గ‌ర జ‌నాభా అనూహ్యంగా పెరుగుతోందని, 1.60 […]

Uttam Kumar Reddy: ఎగుమతులతో సివిల్ సప్లై శాఖపై తప్పిన రూ.13 కోట్ల ఆర్థిక భారం :  అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
Medchal Collector: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Medchal Collector: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ మను చౌదరి

Medchal Collector: స్వేచ్ఛ, బ్యూరో: ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ జాప్యం లేకుండా సత్వరమే అర్జీలను పరిశీలించి పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరు మను చౌదరి (Manu Chaudhary) అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు జిల్లా కలెక్టరు విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ చంద్రావతిలతో కలిసి అదనపు కలెక్టరు (163) […]

Muduchintalapalli Municipality: పన్నుల గణాంకాల్లో స్పష్టత లోపం.. ఆన్‌లైన్ లో ఒక లెక్క.. అధికారుల దగ్గర మరో లెక్క!
TG High Court: ఆరు నూరైనా ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి ఈరోజు కోర్టుకి హాజరు కావాల్సిందే :  హైకోర్టు జడ్జి రాజేశ్వరరావు
Khammam Farmers: బడ్జెట్ లో సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించాలి.. ఆ జిల్లాలో రైతుల భారీ నిరసన
Akhil Mahajan: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై అలా చేస్తే  కఠిన చర్యలు తప్పవు.. వారికి  జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

Akhil Mahajan: విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు.. వారికి జిల్లా ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

Akhil Mahajan:  విధుల్లో ఉన్న సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడడం, విధులను అడ్డుకోవడం వంటి చర్యలు అసలు సహించబోమని స్పష్టం చేశారు. జిల్లాలో ఇటీవల నార్నూర్, ఉట్నూర్, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోటుచేసుకున్న మూడు వేర్వేరు ఘటనల్లో పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసులు నమోదు చేసిజిల్లాలో శాంతి భద్రతలను కాపాడటంలో భాగంగా 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించే వారిపై కఠిన మైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ […]

Collector Haimavathi: గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి.. ఆసుపత్రి సిబ్బందికి కలెక్టర్ హైమావతి సూచన
Mahesh Kumar Goud: పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. టీపీసీసీ చీఫ్​ జిల్లాల పర్యటన
Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development: కవ్వాల్, అమ్రాబాద్‌ టైగర్ రిజర్వ్‌లకు మహర్దశ.. అటవీ పునరుద్ధరణే లక్ష్యంగా సర్కార్ అడుగులు

Telangana Forests development:  స్వేచ్ఛ, బ్యూరో: కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టులకు మహర్దశపట్టనుంది. ప్రభుత్వం గతం కంటే ఈ సారి అధిక నిధులు కేటాయించింది. టైగర్ రిజర్వులను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించింది. డ్రోన్లు, స్మార్ట్ కెమెరాలతో పాటు డాగ్ స్వ్కాడ్ లతో అటవీకి రక్షణ చర్యలు చేపడుతుంది. దీంతో పర్యాటకుల సంఖ్య సైతం పెరగనుంది. దీనికి తోడు టైగర్ ట్రాకర్లుగా, గైడ్లుగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వబోతోంది. టైగర్‌ టూరిజంకు శ్రీకారం అడవుల […]

Big Stories

×