E-Paper
Advertisement

Srinivas Goud: కుమ్మెర జాతర ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: కుమ్మెర జాతర ఘటనపై సమగ్ర విచారణ చేయాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud:  నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికితీయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. డీజీపీ శివధర్ రెడ్డికి సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రకుల నాయకుడు రజక కులానికి చెందిన రెండు నెలల పసికందును తన్ని చంపినా వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: TG Ed.CET 2026: తెలంగాణ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

కుటుంబానికి న్యాయం చేయాలి 

బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్,ఉపేందర్ చారి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.

Also ReadGST Notice: కుమ్మరికి జీఎస్టీ అధికారులు షాక్.. కోటిన్నర కట్టాలంటూ నోటీసు, అతడి పేరుతో నాలుగు కంపెనీలు

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×