E-Paper
Advertisement

నేపాల్‌లో విధ్వంసం.. భారత్‌కు గుణపాఠం

నేపాల్‌లో విధ్వంసం.. భారత్‌కు గుణపాఠం
Advertisement

Bhotekoshi Flood: బోటే ఖోషీ నదిలో ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక జలప్రళయం వెనుక అసలు కారణం.. భూకంపం కాదని USGS తేల్చింది. నేపాల్ మంచు కొండల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. వాటర్ బాంబ్ ఎప్పుడు విరుచుకుపడుతుందో చెప్పలేం. అలా మారుతోంది పరిస్థితి. ఇదే ప్రాంతంలో గత ఏడాది కూడా ఇలాంటి సరస్సు ఉప్పొంగి బోటే ఖోషీ పరివాహక ప్రాంతాన్ని దెబ్బతీసింది. హిమాలయాల్లో వేగంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, హిమానీ నదుల తగ్గుదల ప్రమాదాన్ని పెంచుతున్నాయన్న ఆందోళనలూ ఉన్నాయ్. అయితే చైనా నిర్మాణాలే ఈ విపత్తుకు కారణమన్న వాదన పెరుగుతోంది. సరిహద్దు దేశాలు రియల్‌టైమ్‌ డేటా, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పంచుకోవాల్సిన అవసరం లేదా? హిమాలయాల హెచ్చరికను భారత్‌ ఇప్పుడైనా సీరియస్‌గా తీసుకుంటుందా?

Tags

Related News

సీసీ రోడ్లకు స్వస్తి బీటీ రోడ్లతో సరికొత్త లుక్.. అమరావతి లేఅవుట్ లలో మాస్టర్ ప్లాన్!

పంచదార్ల కొండ మైనింగ్ రగడకు ఎండ్.. లీజును రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం!

ప్రజాధనానికి పెట్టిన గుండు.. NCLT తీర్పుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఫైర్!

కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు బైబై చెప్పేస్తారా.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనట?

స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!

హైకమాండ్ రెడ్ సిగ్నల్ పనిచేసిందా.. సైలెంట్ మూడ్‌లోకి రాజగోపాల్ రెడ్డి!

దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!

Big Stories

Advertisement
×