E-Paper
Advertisement

హైకమాండ్ రెడ్ సిగ్నల్ పనిచేసిందా.. సైలెంట్ మూడ్‌లోకి రాజగోపాల్ రెడ్డి!

హైకమాండ్ రెడ్ సిగ్నల్ పనిచేసిందా.. సైలెంట్ మూడ్‌లోకి రాజగోపాల్ రెడ్డి!
Advertisement

Raj Gopal Reddy: తాను పార్టీకి ఎప్పుడూ నష్టం చేయలేదని.. సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడలేదని రాజగోపాల్‌రెడ్డి చెప్పడం కీ టాపిక్ గా మారింది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంలో హైకమాండ్‌ సీరియస్ యాక్షన్ కు రెడీ అవుతుండడంతో రాజగోపాల్ రెడ్డి అలర్ట్ అవుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. తనపై జరుగుతున్న ప్రచారంపై ఆయన తీవ్రంగా స్పందించారు.

Also read: సోనియా ఆకుల భర్త బ్యాక్‌గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

హైకమాండ్ నుంచి సిగ్నల్స్..

Advertisement

పార్టీపై విధేయత చాటుతూనే.. వివాదాలకు రాజగోపాల్ రెడ్డి దూరంగా జరుగుతుండడం కీలకంగా మారింది. ఘాటు వ్యాఖ్యలు చేస్తే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని లెక్కలేసుకుంటున్నారు. లైన్ దాటుతున్న వారిని ఉపేక్షించేది లేదని హైకమాండ్ నుంచి సిగ్నల్స్ అందుతుండడంతో ఈ లిస్టులో తన పేరు రాకుండా రాజగోపాల్ రెడ్డి అయితే జాగ్రత్త పడుతున్నట్లు తాజా సీన్ చూస్తే అర్థమవుతోంది. రాజగోపాల్‌రెడ్డి ఇక నిజంగానే సైలెంట్‌ అవుతారా? లేక సరైన సమయం కోసం వేచి చూస్తున్నారా?

Tags

Related News

కొండా ఫ్యామిలీ కాంగ్రెస్‌కు బైబై చెప్పేస్తారా.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనట?

స్థానిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జనసేన అల్టిమేటం.. సీట్ల పంపకాలపై పవన్ బిగ్ క్లారిటీ!

దొరకుంట వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నుజ్జునుజ్జు.. అతివేగమే కొంప ముంచిందా..!

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ, కన్నతల్లి హత్య.. మైనర్ల క్రూరత్వానికి బాధ్యులెవరు?

నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల రగడ.. అనుమతి లేదంటూ అడ్డుకున్న తెలంగాణ కానీ..?

కాంగ్రెస్‌లో ముదిరిన పొలిటికల్ వార్.. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేయడం వెనుక పక్కా ప్లాన్!

ఆయ‌న అఘోర పూజ‌లు నిజ‌మే.. కానీ కాంగ్రెస్ కోసం కాదు.. తాంత్రిక‌ పూజ‌ల గుట్టు ర‌ట్టు చేసిన క‌విత‌

Big Stories

Advertisement
×