E-Paper
Advertisement

లోకల్ లీడర్‌షిప్ సైలెంట్.. జగన్ ఒంటరి పోరాటం పార్టీకి ప్లస్సా.. మైనస్సా?

లోకల్ లీడర్‌షిప్ సైలెంట్.. జగన్ ఒంటరి పోరాటం పార్టీకి ప్లస్సా.. మైనస్సా?
Advertisement

YSRCP Protests: జగన్‌ పిలుపిస్తేనే వైసీపీ ఉద్యమం ఊపందుకుంటోందా? అధినేత పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేసిన పార్టీ.. ఆ తర్వాత అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోతోందా? అసలు వైసీపీకి గ్రౌండ్‌లో ఏం జరుగుతోంది?

వైసీపీ ఆందోళనలు..

డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగ సమస్యలపై వైసీపీ ఆందోళనలు చేస్తోంది. కానీ రాష్ట్రవ్యాప్త ఇష్యూస్‌పై జగన్‌ స్వయంగా పిలుపిస్తేనే క్యాడర్‌ కదులుతుందన్న అభిప్రాయం వస్తోంది. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేతలు గుర్తించి.. వాటిని పొలిటికల్ ఇష్యూస్‌గా ఎందుకు మార్చలేకపోతున్నారన్న డౌట్ రెయిజ్ అవుతోంది.

Advertisement

Also read: లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ చర్చలు!

మూమెంట్ ఉండట్లేదా?

నియోజకవర్గ సమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై ఎక్కడికక్కడ మూమెంట్ ఉండట్లేదా? అన్నీ అధినేతే చూసుకుంటేనే వర్కవుట్ అవుతుందా అన్న చర్చ జరుగుతోంది. జిల్లా స్థాయిలో బలమైన ఉద్యమాలు ఎందుకు కనిపించడం లేదన్న టాక్ వైసీపీలో వినిపిస్తోంది. అధికార పార్టీని కౌంటర్ చేసే క్రమంలో వైసీపీ వెనుకబడుతోందా అన్న చర్చైతే ఉంది. అధినేత సెంట్రిక్ గా మ్యాటర్ నడుస్తోందా? లేక లోకల్‌ లీడర్‌షిప్‌ యాక్టివ్‌గా లేదా? వీటన్నిటిపై పార్టీలో డిస్కషన్ అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

Advertisement

Also Read: 22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!

Tags

Related News

22A జాబితా నుండి భూముల తొలగింపు సులువయ్యేనా.. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్కార్ నిర్ణయం ఇదే!

రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ రికార్డ్.. ఎకరం భూమి ధర ఏకంగా రూ.264 కోట్లు!

జంతర్‌మంతర్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. ‘రిజర్వేషన్ హటావో’ ఆందోళనకారుల అరెస్ట్!

కూటమి ప్రభుత్వం కొత్త వ్యూహం.. డైరెక్ట్ ఎలక్షన్స్‌తో మారనున్న లోకల్ రాజకీయం

న్యాయం అందరికీ సమానం కాదా.. ఎంపీ లింగమనేని కొడుకు కేసులో నిజాలు దాస్తున్నారా..!

అనుచితంగా మ‌ట్లాడారు… పార్టీ లైన్ దాటారు.. కానీ క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు ఎప్పుడుంటాయో చెప్ప‌లేము..!

జీహెచ్‌ఎంసీలో నాన్-లోకల్ అధికారుల పైరవీలు.. ఈఎంఐ కట్టాలంటూ లంచాలు డిమాండ్!

Big Stories

Advertisement
×