BigTV English

Today Gold Rate: మరో మైలు రాయి.. రూ.90 వేలు దాటిన బంగారం ధర

Today Gold Rate: మరో మైలు రాయి.. రూ.90 వేలు దాటిన బంగారం ధర

Today Gold Rate: తులం రూ.90 వేలు దాటేసింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా చుక్కల్లో విహరిస్తున్న బంగారం ధరలు.. అతి కొద్ది రోజుల్లోనే లక్ష దాటుతుందనడంలో డౌటే లేదు. పెరుగుతున్న గోల్డ్ రేట్స్‌తో పసిడి ప్రియులకు ముచ్చెమటలు పడుతున్నాయి. బంగారం పట్టాలంటే.. లక్ష కొట్టాల్సిందేనా అనేలా ఉంది పరిస్థితి. ఇక పెళ్ళిళ్ల సీజన్ స్టార్ట్ అవబోతోంది. ఇలాగే గోల్డ్ రేట్స్ కొనసాగితే ఏం చేయాలా అని కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.


బంగారం ధరలు భారీగా పెరగడం వెనుక ట్రంప్ నిర్ణయాలు, అంతర్జాతీయ కారణాలు చాలానే ఉన్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవడంతో పాటు.. ద్రవ్యోల్బణం, వాణిజ్య యుద్ధం, ఈక్విటీ మార్కెట్లు బలహీన పడటం వంటివి కూడా పసిడి ధరపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో బంగారం ధరను మరింత పెంచే అవకాశం లేకపోలేదు. అలాగనీ పసిడి ధర తగ్గదా.. అంటే ఏమో తగ్గొచ్చేమో..! ఏది ఏమైనా ప్రస్తుతం బంగారం ధరలు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారానికి ఏకంగా రూ.400పెరిగి, రూ.82,00 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధరకు రూ.440 పెరిగి, రూ. 90,440 వద్ద కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..

బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,900కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.


విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,900 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 చేరుకుంది.

విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,900 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 వద్ద కొనసాగుతోంది.

రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.83,050కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,590 ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర.82,900 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440కి చేరుకుంది.

బెంగళూరులో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.82,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 పలుకుతోంది.

చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర.82,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 కి చేరుకుంది.

కేరళలో, కోల్ కత్తా, పుణె, ఇతర రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్నాయి. ధర.82,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.90,440 ఉంది.

వెండి ధరలు ఇలా..

బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఏకంగా కిలో వెండి ధర రూ.1,14,000 కి చేరుకుంది.

హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.1,14,000 వద్ద కొనసాగుతోంది.

ముంబై, ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరులో, పుణెలో కిలో వెండి ధర రూ. 1,05,000 కి చేరుకుంది.

 

 

Related News

Flipkart vs Amazon: ఆఫర్ల హంగామాలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోరు.. ఎవరిది నిజమైన డీల్

Jio New Recharge Plan: జియో కొత్త ప్లాన్స్ షాకింగ్ వివరాలు.. రూ.448 నుండి రూ.895 వరకూ లాభాలే లాభాలు

Tata Capital: బిగ్గెస్ట్ IPO ఆఫ్ ది ఇయర్ గా టాటా క్యాపిటల్ గ్రాండ్ ఎంట్రీ..

Personal loan: పర్సనల్ లోన్ వెనుక దాగిన భయంకర నిజం! జాగ్రత్తగా లేకుంటే మీకే నష్టం

Amazon Weekend Deals: అమెజాన్ దీపావళి స్పెషల్ డీల్స్! 65 వేల వరకు డిస్కౌంట్.. ఈ వీకెండ్‌ మిస్ కాకండి!

Jio recharge plan: ఖరీదైన రీచార్జ్‌లకు గుడ్‌బై!.. జియో 51 ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ 5G డేటా

Gold Capital of India: భారతదేశ గోల్డ్ రాజధాని ఏదో తెలుసా..? ఇక్కడ నుంచి భారీగా బంగారం ఉత్పత్తి..

Open beta: కలర్‌ఓఎస్ 16, ఆక్సిజన్‌ఓఎస్ 16 బీటా రిలీజ్.. మీ ఫోన్‌కి అర్హత ఉందా? చెక్ చేయండి!

Big Stories

×