E-Paper
Advertisement

Crime News: ఘోర ప్రమాదం.. 21 మంది ఆటగాళ్లు చనిపోయారు..

Crime News: ఘోర ప్రమాదం.. 21 మంది ఆటగాళ్లు చనిపోయారు..

Crime News: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ గేమ్స్ లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. 21 మంది అథ్లెట్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవర్ ఓవర్ స్పీడ్, అలసటతో బస్సును డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ALSO READTelangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! 

అథ్లెట్లు అందరూ.. ఓగన్ లో జరిగిన 22వ జాతీయ క్రీడలలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నైజీరియాలో రోడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం.. ట్రాఫిక్ ఉల్లంఘనలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×