E-Paper
Advertisement

Crime News: ఘోర ప్రమాదం.. 21 మంది ఆటగాళ్లు చనిపోయారు..

Crime News: ఘోర ప్రమాదం.. 21 మంది ఆటగాళ్లు చనిపోయారు..
Advertisement

Crime News: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ గేమ్స్ లో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. 21 మంది అథ్లెట్లు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవర్ ఓవర్ స్పీడ్, అలసటతో బస్సును డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ALSO READTelangana Movement: తెలంగాణ ఉద్యమంలో రియల్ హీరోలు వీళ్లే..! 

Advertisement

అథ్లెట్లు అందరూ.. ఓగన్ లో జరిగిన 22వ జాతీయ క్రీడలలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నైజీరియాలో రోడ్ల వ్యవస్థ సరిగా లేకపోవడం.. ట్రాఫిక్ ఉల్లంఘనలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ALSO READ: Court Jobs: కోర్టులో 1620 ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? రేపే లాస్ట్ డేట్ మిత్రమా?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×