BigTV English

Uttar Pradesh Accident: యూపీలో యాక్సిడెంట్.. నలుగురు యూట్యూబర్లు మృతి.. ఎలా జరిగింది..?

Uttar Pradesh Accident: యూపీలో యాక్సిడెంట్.. నలుగురు యూట్యూబర్లు మృతి.. ఎలా జరిగింది..?

4 YouTubers Died in Uttar Pradesh Car Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు యూట్యూబర్లు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోకి ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది?


అమ్రోహా జిల్లా మనోటా బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు యూట్యూబర్లు రౌండ్ టు వరల్డ్ పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. అయితే వీరంతా కారులోని అమ్రోహాలోని హసన్‌ పూర్‌‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. భోజనం చేసి వీరంతా బయలుదేరారు. ఈ క్రమంలో మనోటా బ్రిడ్జి సమీపం లోకి రాగానే వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వస్తున్న మరో కారుని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో స్పాట్‌లో నలుగురు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడిన బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


Also Read: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర దాడి.. 10కి చేరిన మృతుల సంఖ్య.. ఖండించిన ప్రధాని

మృతులు లక్కీ, సల్మాన్ షారూఖ్, షెహ్నవాజ్‌గా గుర్తించారు పోలీసులు. వీరంతా కామెడీ వీడియోలను క్రియేట్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Related News

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Tirupati Drug Case: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

Siddipet Crime: పెళ్లయిన 13 రోజులకే ప్రెగ్నెంట్.. డాక్టర్ సమాధానంతో భర్త షాక్, ఏం జరిగింది?

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

Sangareddy News: కిలేడీ విద్య ఎక్కడ? జాబితాలో సినీ-బిల్డర్లు? పోలీసులపై అనుమానాలు?

Medak District: దారుణం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం

Warangal Crime: బీటెక్‌ విద్యార్థిని సూసైడ్.. అసలు కారణం అదేనా?

Big Stories

×