BigTV English

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది స్పాట్‌లో మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది స్పాట్‌లో మృతి

Road accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు కోట్మలే ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.


బస్సు కెపాసిటీ కంటే 20 మంది ఎక్కువగా బస్సులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: AFMS Jobs: ఆర్మ్‌ డ్‌ ఫోర్సెస్‌ మెడికల్ సర్వీసెస్‌‌లో భారీగా జాబ్స్.. 2 రోజులే ఛాన్స్


Also Read: UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్

Related News

Srikakulam Crime: లారీతో ఢీకొట్టి దారుణంగా ఇద్దరిని చంపేశాడు.. రాష్ట్రంలో దారుణ ఘటన

Dating App Cheating: డేటింగ్ పేరుతో ఇద్దరు యువకులు చాటింగ్.. కట్ చేస్తే ఓయోకు వెళ్లి

Guntur Incident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొన్న కారు.. స్పాట్‌లోనే డాక్టర్ ఫ్యామిలీ..

YSRCP Activist Death: అనంతపురంలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

Nizamabad Bus Accident: లారీని ఢీకొట్టి డివైడర్ పైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్ లోనే 22 మంది

Delhi News: పట్టపగలు దోపిడీ.. కోటి ఆభరణాలు చోరీ, ఢిల్లీలో దొంగల బీభత్సం

Hyderabad News: ప్రేమ పేరుతో బయటకు.. ఆపై లొంగ దీసుకున్నారు, హైదరాబాద్‌లో దారుణం

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Big Stories

×