BigTV English
Advertisement

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది స్పాట్‌లో మృతి

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది స్పాట్‌లో మృతి

Road accident: శ్రీలంకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది బౌద్ధ యాత్రికులతో వెళ్తున్న బస్సు కోట్మలే ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతిచెందగా.. దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు.  పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.


బస్సు కెపాసిటీ కంటే 20 మంది ఎక్కువగా బస్సులో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: AFMS Jobs: ఆర్మ్‌ డ్‌ ఫోర్సెస్‌ మెడికల్ సర్వీసెస్‌‌లో భారీగా జాబ్స్.. 2 రోజులే ఛాన్స్


Also Read: UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్

Related News

Ameenpur: అమీన్‌పూర్‌లో దారుణం.. భార్యను బ్యాట్‌తో కొట్టి కిరాతకంగా చంపిన భర్త..

Telugu Student Dies in USA: 3 రోజుల క్రితం జలుబు, ఆయాసం.. ఈలోపే అమెరికాలో తెలుగమ్మాయి మృతి..

Gujarat Crime: పెట్రోల్ పంప్ ఓనర్ ఇంట్లో దారుణం.. కూతుళ్లతో కలిసి తండ్రి ఆత్మహత్య, కెనాల్‌లో మృతదేహాలు

Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

Konaseema Crime: రామచంద్రాపురం బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. దొంగతనానికి వచ్చి చిన్నారి హత్య

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Big Stories

×