BigTV English

Breaking News: ఘోర ప్రమాదం.. 15 మంది స్పాట్ డెడ్, పలువురి పరిస్థితి విషమం

Breaking News: ఘోర ప్రమాదం.. 15 మంది స్పాట్ డెడ్, పలువురి పరిస్థితి విషమం

Breaking News: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో మొత్తం 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తీవ్ర గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?

Related News

Odisha Crime: బీజేపీ లీడర్‌ను కాల్చి చంపేశారు.. ఒడిశాలో దారుణ ఘటన

Srikakulam Quarry Blast: విషాదం.. క్వారీ బ్లాస్ట్‌లో ముగ్గరు మృతి

Guntur Crime: గుంటూరులో దారుణం.. సోదరి ప్రేమ పెళ్లి.. యువకుడిని హత్య చేసిన సోదరుడు

Visakha Tragedy: రూ.3 లక్షలు అప్పు చేసి బైక్ కొనిచ్చిన తల్లిదండ్రులు.. 5 రోజుల్లోనే ప్రాణం తీసిన ప్రమాదం

AC explosion: బాచుపల్లిలో దారుణం.. ఏసీ పేలి ఇంట్లో ..

Nellore: నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులను హత్య చేసి పెన్నానదిలో పడేసిన దుండగులు

Nalgonda Student Murder: ఫ్రెండ్‌ రూమ్‌‌కి తీసుకెళ్లి.. చిన్న గొడవకు చంపేసి.. నల్గొండలోదారుణం

Big Stories

×