Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో అత్యంత దారుణమైన ఓ సంఘన వెలుగులోకి వచ్చింది. జిల్లాలో ఒకే ఇంట్లో ఓకే కుటుంభానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయిన సంఘటన జిల్లా మోత్తం సంచలనం రేపుతుంది. వీరందరు కావాలని చనిపోయారా లేక ఎవరైనా కావాలని చంపేశారా.. ఇలా ఓకే ఇంట్లో నలుగురు చనిపోవడంతో ఈ సంఘటన అనుమానాలకు రేకిత్తిస్తుంది.
నల్గొండ జిల్లాలోని ప్రకాశం బజార్ అనే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడి స్ధానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తుల ఇంటిలోనుండి దారుణంగా వాసన రావడంతో అక్కడి స్ధానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటసా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపలికి వెల్లి పరిశీలించగా నలుగురు వ్యక్తులు మరనించి అక్కడ కనిపించారు. వారి వద్ద దురువాసన రావడంతో ఆ నలుగురు చనిపోయి కనీసం మూడు నుండి నాలుగురోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also read: తెలంగాణ సర్కార్ బంపరాఫర్.. పేరు పెట్టండి, లక్ష గెలవండి
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీరు కావాలని ఆత్మహత్య చేసుకున్నారా.. లేదా ఎవరైనా హత్య చేసారా.. అనే కొణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో ఎండీ సుల్తాన్, హసీనాగా గుర్తించారు. వీరిద్దరు భార్య భర్తలుగా పోలీసులు నిర్ధారించారు. హసీనా ఓ ప్రైట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
Also read: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్నీ తెలుగు భాషలోనే..?