E-Paper
Advertisement
Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీకొన్న మూడు వాహనాలు.. స్పాట్ లో  13 మంది!
Prakasam Crime: దారుణం.. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను లేపేసిన భార్య
Hyderabad: ఉద్యోగం ఆశచూపి యువతిపై లైంగిక వేధింపులు.. స్కూల్ కరస్పాండెంట్‌పై కేసు ఫైల్
Parvathipuram Tragedy: దారుణం.. తల్లిదండ్రులే ఆ పిల్లలకు శాపం..
Visakhapatnam Crime: విధుల్లో ఉండగానే గుండెపోటు.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సమీక్షలో ఎస్ఈ మృతి

Visakhapatnam Crime: విధుల్లో ఉండగానే గుండెపోటు.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సమీక్షలో ఎస్ఈ మృతి

Visakhapatnam Crime: విశాఖపట్నం గాజువాకలోని గ్రేటర్ విశాఖ మున్నిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష  సమావేశం విషాదకరంగా మారింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అధ్యక్షుతత నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా  శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతులు , అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశం సమీక్ష జరిపినట్లు సమాచారం. సమావేశం కొనసాగుతున్న సమయంలో మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ […]

AP News: పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ సూసైడ్

AP News: పుంగనూరులో బీసీవై అధ్యక్షుడు రామచంద్రయాదవ్ గన్‌మెన్ సూసైడ్

AP News: చిత్తూరు జిల్లా పుంగనూరులో భారత చైతన్య యువజన పార్టీ (BCY) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ వద్ద గన్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న CRPF కానిస్టేబుల్ కె. చెన్నారెడ్డి ఆత్మహత్య. అనంతపురం జిల్లా రేగడికొత్తూరు గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, గత కొంతకాలంగా రామచంద్రయాదవ్‌కు భద్రతా సిబ్బందిగా సేవలందిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన పుంగనూరులోని టీచర్స్ కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. అయితే జీవితాన్ని ఎంతో భారంగా భావించిన చెన్నారెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన […]

Road Accident: హైదరాబాద్-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం.. స్పాట్‌లో ఇద్దరు మృతి
Hyderabad Crime: హైదరాబాద్ సిటీ.. మహిళతో వల వేశారు.. అడ్డంగా బుక్కైన టెక్కీ, ఏకంగా ఎంతంటే..
Kadapa: శ్రీరామ శోభాయాత్రలో అపశృతి.. కడుపులోకి దూసుకెళ్లిన టపాసు.. స్పాట్‌లో
Army Vehicle Accident: అదుపుతప్పి లోయలో పడ్డ ఆర్మీ వెహికిల్ .. 10మంది మృతి.. పలువురికి గాయాలు
Medak News: పోలీసుల సాక్షిగా..  ప్రేమ జంటపై యువతి ఫ్యామిలీ దాడి, ఆ తర్వాత
Encounter: సింగ్‌భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య, రూ. 5 కోట్ల రివార్డు ఉన్న పతిరామ్ ఖతం

Encounter: సింగ్‌భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య, రూ. 5 కోట్ల రివార్డు ఉన్న పతిరామ్ ఖతం

పశ్చిమ సింగ్‌భూం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో గత కొన్ని గంటలుగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ తాజా పోరులో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 15కు చేరినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి జార్ఖండ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. సింగ్‌భూం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతల కదలికలపై నిఘా వర్గాలకు ముందస్తు సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ […]

Peddapalli district: ఓటమికి కారణమంటూ కోర్టుకు ఈడ్చారు.. మనస్తాపంతో చెరువులో దూకి వృద్ధురాలు మృతి
Jangaon Road Accident: బైక్‌ను ఢీకొన్న కారు.. స్పాట్లోనే ఇద్దరు స్నేహితుల మృతి

Big Stories

Advertisement
×