E-Paper
Advertisement

Crime News: మేడ్చల్‌లో గొంతుకోసి మహిళ హత్య కలకలం

Crime News: మేడ్చల్‌లో గొంతుకోసి మహిళ హత్య కలకలం

Crime News: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఓ మహిళను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ సంఘటన సంచలనం రేపింది. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని ఓ గదిలో దాదాపు 35 నుంచి 38 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

Also Read: Constable Controversy: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం పై.. క్లారిటీ ఇచ్చిన సీపీ సజ్జనార్

హత్యకు గల కారణాల పై..

స్ధానికులు చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాన్నీ పరిశీలించారు. గాయపడిన మహిళ మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో హత్యకు గల కారణాల పై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దుండగుల కోసం మేడ్చల్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: VRA Jobs: గోస పడుతున్న వీఆర్ఏ వారసత్వ ఉద్యోగస్తులు.. పట్టించుకోని అధికారులు

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×