E-Paper
Advertisement

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులు.. యువతులే నిందితులు..

Hyderabad Drugs Case: డ్రగ్స్ కేసులు.. యువతులే నిందితులు..
Hyderabad drugs news

Hyderabad drugs news(Telangana news updates): డ్రగ్స్‌ కేసుల్లో అటు నిందితులు, ఇటు బాధితుల్లో… ఎక్కువ మంది యువతులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌లో కొద్దిరోజుల్లోనే డ్రగ్స్‌ కేసుల్లో ఏకంగా 9 మంది యువతులు పట్టుబడ్డారు.ఇటీవలే లావణ్య అనే యువతి హెరాయిన్‌తో నార్సింగి పోలీసులకు దొరికిపోయింది.

ఇప్పుడు మరో ఇద్దరు యువతులు డ్రగ్స్‌ అమ్ముతూ పోలీసులకు చిక్కారు. మిథున, కొనగాల ప్రియ అనే యువతులు ఇప్పుడు గచ్చిబౌలి పోలీసుల అదుపులో ఉన్నారు. డ్రగ్స్‌కు బానిసై, పెడ్లర్ టార్చర్ తట్టుకోలేక మరో యువతి పోలీసులను ఆశ్రయించింది.

రాజేంద్రనగర్‌లో అనురాధ, సంతోష్ నగర్లో ఆయేషా ఫిర్దౌస్‌, బోయిన్‌పల్లిలో మాన్షి కూడా డ్రగ్స్‌ కేసుల్లో పోలీసులకు చిక్కారు. ఇక న్యూ ఇయర్ సమయంలో సాప్ట్‌వేర్ ఇంజినీర్ సంధ్య డ్రగ్స్‌తో పోలీసులకు దొరికిపోయింది. నిజామాబాద్‌ ఆల్ఫ్రాజోలం అమ్ముతున్న సావిత్రి అనే యువతిని పోలీసులు పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో డ్రగ్స్‌ కేసుల్లో ఎక్కువ మంది యువతులు పట్టుబడుతుండటంతో… పోలీసులే విస్తుపోతున్నారు.

Tags

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×