E-Paper
Advertisement
Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య ..! ఏటా 5 కోట్ల మంది భక్తులు సందర్శిస్తారా?

Ayodhya : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గర్భగుడిలో బాలరాముడు కొలువుదీరాడు. ఇక భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. ఏటా 5 కోట్ల మంది యాత్రికులు సందర్శించే అవకాశం ఉందని జెఫరీస్‌ నివేదిక అంచనా వేసింది. జనవరి 23 నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తారు. బాలరాముడిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నభక్తులు అయోధ్యకు పోటెత్తె అవకాశం ఉంది. రోజూ లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు సందర్శిస్తారని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ గ్రూప్‌ అంచనా వేసింది. దేశ పర్యాటక ముఖ చిత్రమే మారుతుందని పేర్కొంది.

Ayodhya :  రామయ్య మీద భక్తి .. అయోధ్యకు రూ. 68 కోట్లు విరాళం..
PM Modi :  అనుష్ఠానం.. 11 రోజుల ఉపవాసం.. విరమించిన ప్రధాని మోదీ..
Ayodhya : జైశ్రీరామ్.. అయోధ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడు..
Ayodhya Ram Mandir | అంకెల్లో అయోధ్య రామ మందిరం వివరాలు..
Lord Sri Ram an Inspiration |  వైఫల్యాల రాముడు.. దేవుడెలా అయ్యాడు?
Amazon : రాముడి ప్రసాదం అంటూ.. అమెజాన్ చీప్ ట్రిక్స్..!
Tirumala Laddu : తిరుమల లడ్డూ చరిత్ర పెద్దదే..!
Daily Astrology : నేటి రాశిఫలాలు.. యమగండం ఎప్పుడంటే..!
Seema Haider : మతం మారిన పాకిస్తాన్ యువతి.. సీమా హైదర్ నోట శ్రీరాముని పాట..
Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ సమయంలో బయటకి వెళ్లొద్దు..!
Ayodhya: ప్రపంచంలో అతి పెద్ద తాళం.. రామ మందిరానికి కానుక..
Ayodhya: రాముడి ఫోటో లీక్‌ పై వివాదం..  బాధ్యులను శిక్షించాలని ప్రధాన పూజారి డిమాండ్..
Daily Astrology : నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి గుడ్ న్యూస్..

Big Stories

Advertisement
×