E-Paper
Advertisement

Lakshmi Manchu : మంచు ఫ్యామిలీకి బిగ్ ట్విస్ట్… మంచు లక్ష్మీ అరెస్ట్ తప్పదా..?

Lakshmi Manchu : మంచు ఫ్యామిలీకి బిగ్ ట్విస్ట్… మంచు లక్ష్మీ అరెస్ట్ తప్పదా..?
Advertisement

Lakshmi Manchu: టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్​ యాప్స్​ వ్యవహారాన్ని ప్రభుత్వం కూడా సీరియస్​గా తీసుకున్నది. వీటిని ప్రమోట్​ చేసేవాళ్లపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో తాజాగా 11 మందికి షాక్ ఇచ్చారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మంచు లక్ష్మి కూడా చేరినట్లు తెలుస్తుంది. ఆమె బెట్టింగ్ యాప్ నీ ప్రమోట్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

మంచు లక్ష్మీ సినిమాలు..

Advertisement

టాలీవుడ్ హీరోయిన్ మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చి తన టాలెంట్ తో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పలు సినిమాల్లో నటించిన ఈమె ప్రస్తుతం సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందా మంచు లక్ష్మి తన లేటెస్ట్ ఫోటోలను తన పర్సనల్ విషయాలు గురించి షేర్ చేసుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా మంచు లక్ష్మీ ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్న వీడియో ఒకటీ నెట్టింట ప్రత్యేక్ష మైంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు..

Also Read : రన్యా రావు కేసులో మరో ట్విస్ట్.. తెలుగు నటుడు అరెస్ట్..

Advertisement

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ .. 

వైరల్ అవుతున్న మంచు లక్ష్మీ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇది ఒక మంచి ప్లాట్ఫారం మనీని ఎర్న్ చేసుకోవడానికి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది అంటూ యోలో 247 అనే బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసింది. ఆ వీడియోని ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో మంచు లక్ష్మిపై పోలీసులు కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

ఇప్పటివరకు బెట్టింగ్ యాప్ లు ప్రమోషన్ చేస్తున్న 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్ (పరేషన్ బాయ్స్), హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుదీర్ లపై గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు..

ఈ బెట్టింగ్​ యాప్స్​ వల్ల అప్పల పాలై తెలంగాణలో గతేడాది వెయ్యి మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగులు కూడా ఉన్నారు.. ఇలాంటివి మళ్లీ రిపీట్ అవ్వకూడదు అనే పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×