E-Paper
Advertisement

Massive Landslide: విషాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి!

Massive Landslide: విషాదం.. కొండచరియలు విరిగిపడి 100 మందికి పైగా మృతి!
Advertisement

More than 100 Killed in Papua New Guinea Landslide: పపువా న్యూ గినియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మారుమూల ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు.

ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. పోర్ట్ మోర్స్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌లోని కౌకలం గ్రామంలోని శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటలకు కొండచరియలు విరిగిపడినట్లు ABC నివేదించింది.

Advertisement

ప్రస్తుత అంచనాల ప్రకారం.. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మృతి చెంది ఉంటారని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ పోలీసుల బృందం సహాయక చర్యలు చేపడుతన్నారు. బండరాళ్ల మధ్య మృతి దేహాలను బయటికి తీసేందుకు, బండరాళ్లు, తొలగించేందుకు స్థానిక ప్రజలు, అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Also Read: చైనా కవ్వింపు చర్యలు.. తైవాన్ చుట్టూ భారీ సైనిక విన్యాసాలు

Advertisement

మారుమూల గ్రామంలో సంభవించిన భారీ కొండచరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×