BigTV English
Advertisement

20 Killed in Pakistan Bus Accident: ఘోరం.. లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి..!

20 Killed in Pakistan Bus Accident: ఘోరం.. లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి..!

20 Killed in Pakistan Bus Accident: పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ పై నుంచి లోయలోకి జారిపడటంతో.. 20 మంది వరకూ మరణించారు. గిల్గిత్ – బాల్టిస్థాన్ ప్రాంతం.. డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి హుంజాకు వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది.


ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను చిలాస్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యుల్ని ఆదేశించారు.


Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×