BigTV English

20 Killed in Pakistan Bus Accident: ఘోరం.. లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి..!

20 Killed in Pakistan Bus Accident: ఘోరం.. లోయలోకి జారిపడిన బస్సు.. 20 మంది మృతి..!

20 Killed in Pakistan Bus Accident: పాకిస్థాన్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండ పై నుంచి లోయలోకి జారిపడటంతో.. 20 మంది వరకూ మరణించారు. గిల్గిత్ – బాల్టిస్థాన్ ప్రాంతం.. డయామర్ జిల్లాలోని కారకోరం హైవేపై ఈ ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి హుంజాకు వెళ్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి లోయలో పడిపోయింది.


ప్రమాదంలో 20 మంది మృతి చెందగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే క్షతగాత్రులను చిలాస్ లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ఈ ఘటనపై గిల్గిత్ బాల్టిస్థాన్ సీఎం హాజీ గుల్బర్ ఖాన్ దిగ్భ్రాంతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యుల్ని ఆదేశించారు.


Related News

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Big Stories

×