E-Paper
Advertisement

Emmanuel Macron : భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2030 నాటికి 30 వేల వీసాలు.. మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే గిఫ్ట్‌!

Emmanuel Macron : భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2030 నాటికి 30 వేల వీసాలు.. మెక్రాన్‌ రిపబ్లిక్‌ డే గిఫ్ట్‌!

Emmanuel Macron : ఇండియా రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఎక్కువ మంది భారత విద్యార్థులు ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్ దేశానికి ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

భారత విద్యార్థులకు ఫ్రాన్స్‌ (France) అన్ని విధాలుగా తోడ్పాటునందించనుందని మెక్రాన్‌ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థుల కోసం యూనివర్సిటీల్లో ప్రత్యేకంగా ‘అంతర్జాతీయ తరగతుల’(International Classes)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో విద్యను అభ్యసించిన భారత పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కల్పిస్తామని వెల్లడించారు.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×