BigTV English
Advertisement

Ayodhya Entry : అయోధ్య రాముడి దర్శనం ఎప్పటినుంచంటే..!

Ayodhya Entry : అయోధ్య రాముడి దర్శనం ఎప్పటినుంచంటే..!

Ayodhya Entry : అయోధ్య రామ మందిరం దర్శనం 2024 సంక్రాంతి నుంచి చేసుకోవచ్చని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ అధికారికంగా ప్రకటించింది. 2022 డిసెంబర్ వరకు గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తవుతాయని చెప్పారు ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఇప్పటివరకు అయోధ్య రామ మందిర నిర్మాణం 50 శాతం పూర్తయినట్లు చెప్పారు.


అయోధ్య రామ మందిర నిర్మాణం మొదలై ఇప్పటికే 2 ఏళ్లు పూర్తయింది. ఆగస్టు 5, 2020న భూమి పూజ చేసారు ప్రధాని మోది. రూ.1800ల కోట్ల రూపాయలతో రామ మందిర్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. 2024 జనవరి 14న మకర సంక్రాంతికి ఆలయ గర్భ గుడిలో సీతారాముల విగ్రహ ప్రతిష్ట చేయనున్నారు. ఇక అప్పటి నుంచి ఆలయంలో దర్శనం మొదలౌతుందని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది.


Tags

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×