E-Paper
Advertisement

PM Modi: హిందువుల భద్రతపై బంగ్లాదేశ్ సలహాదారు ప్రధాని మోదీకి ఫోన్‌కాల్‌

PM Modi: హిందువుల భద్రతపై బంగ్లాదేశ్ సలహాదారు ప్రధాని మోదీకి ఫోన్‌కాల్‌
Advertisement

Bangladesh Advisor On Hindu Security Phone Call To Prime Minister Modi: గత కొద్దిరోజులుగా బంగ్లాదేశ్‌లో మారణహోమం జరుగుతోంది.బంగ్లాదేశ్‌లోని హిందువులు, ఇతర మైనార్టీలకు రక్షణ కరువైంది. అయితే ఇదే అంశంపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్‌ఖాన్ భారత ప్రధాని మోదితో ఫోన్లో మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని హిందువులకు రక్షణ కల్పిస్తామని మోదీకి హామీ ఇచ్చారు ముఖ్య సలహాదారు యూనస్‌ఖాన్. ప్రొఫెసర్ యూనస్‌ఖాన్ తనకు ఫోన్ చేసి మాట్లాడినట్టు మోదీ సోషల్‌మీడియా వేదికగా వెల్లడించారు. ప్రజాస్వామ్య, శాంతియుతంగా ఉండాలని బంగ్లాదేశ్‌కి భారత్ మద్దతు ఇస్తుందని మోదీ ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

ఆగష్టు 15 సందర్భంగా చేసిన మోదీ ప్రసంగిస్తూ బంగ్లాదేశ్‌లోని హిందూ, మైనార్టీల పరిస్థితి గురించి మోదీ ప్రస్థావన తీసుకొచ్చారు. అనంతరం హింస నెలకొన్న బంగ్లాదేశ్‌లో జనజీవన పరిస్థితి త్వరలోనే సాధారణ పరిస్థితికి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పొరుగుదేశంలో ఉన్న హిందువులంతా దాడులకు గురవడంపై భారత్‌లోని 141 కోట్ల మంది భారతీయులు ఆందోళన చెందుతున్నారని మోదీ తెలిపారు.

Advertisement

Also Read: బంగ్లాదేశ్‌ సంక్షోభం.. టార్గెట్ హిందూవులేనా?

ఈ నేపథ్యంలో యూనస్‌ఖాన్ ప్రధాని మోదీకి ఫోన్ చేసి ప్రస్తుతం అక్కడి పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా అక్కడ ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా అన్ని కట్టుదిట్టమైన భద్రతాపరమైన చర్యలు తీసుకుంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు యూనస్‌ఖాన్, భారత ప్రధానికి ఫోన్‌లో వివరించారు.

Advertisement

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×