E-Paper
Advertisement

Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారత సంతతి అమ్మాయి

Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారత సంతతి అమ్మాయి

Natasha: ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థుల జాబితాలో భారత సంతతికి చెందిన అమ్మాయి చోటు దక్కించుకుంది. సెంటర్ ఫర్ టాలెంటెడ్(సీటీఐ) యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ఇండోఅమెరికన్ నటాషా పెరియనాయగమ్ పాల్గొని అద్భుతమైన ప్రతిభను కనబర్చింది.

ప్రపంచవ్యాప్తంగా అత్యంత చురుకైన, వయస్సు కంటే ఎక్కువ తెలివితేటలు కలిగిన విద్యార్థులను వెలికితీసేందుకు ప్రతిఏటా సీటీఐ పలు పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా 76 దేశాల నుంచి 15,300 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. అందులో కేవలం 27 శాతం కంటే తక్కువ మంది మాత్రమే అర్హత సాధించగా.. అందులో నటాషా మొదటి స్థానంలో నలిచి రికార్డ్ సృష్టించింది.

నటాషా న్యూజెర్సీలోని ఫ్లోరెన్స్ స్కూల్లో చదువుతోంది. తమిళనాడులోని చెన్నైకి చెందిన నటాషా తల్లిదండ్రులు ఉద్యోగరిత్యా అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిపోయారు. తాజాగా నిర్వహించిన పోటీల్లో నటాషా పాల్గొని స్కాలాస్టిక్ ఆప్టిట్యూట్ టెస్ట్, ఏటీసీ పరీక్షల్లో అందరికంటే ఎక్కువ స్కోర్ చేసి మొదటి స్థానంలో నిలిచింది.

Tags

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×