E-Paper
Advertisement

North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం

North Korea: అధ్యక్షుడి ఆదేశాలతో ఆ రెండు దేశాలతో యుద్ధం
Advertisement

North Korea: కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కిమ్ జోంగ్ సహా సైనిక ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులు ఒక వేళ యుద్ధం జరిగితే అధినేత ఆదేశాలతో శత్రువులను అంతం చేస్తామని తెలిపారు. సైనికులు ఈ విధంగా స్పందించినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటించింది.

దక్షిణ కొరియా, అమెరికా అణు యుద్ధానికి రెచ్చగొడుతున్నాయి. ఈ తరుణంలోనే అధ్యక్షుడు ఆదేశాలతో శత్రువుల వినాశనం కోసం అవసరమైన యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటామని సైనిక అధికారులు ప్రతిజ్జ చేశారు. దక్షిణ కొరియా యుద్ధానికి విరామం ఇస్తూ అమెరికా, చైనాలతో జులై 27, 1953 న ఉత్తర కొరియా ఓ తాత్కాలిక సంధి కుదుర్చుకుంది. జులై 27న విక్టరీ దినోత్సవం సందర్భంగా ఉత్తర కొరియా ఉత్సవాలు నిర్వహిస్తుండగా దక్షిణ కొరియా మాత్రం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించదు. అయితే, అది కేవలం తాత్కాలిక సంధిగానే పరిగణిస్తోంది.

Advertisement

Also Read: ‘గాజా యుద్ధం ముగించాల్సిందే..’ ఇజ్రాయెల్ ప్రధానితో కమలా హ్యారిస్

ఒప్పందం జరగకపోవడంతో ఇరు పక్షాలు ఇంకా యుద్ధంలో ఉన్నట్లే అని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు అమెరికా, ఉత్తర కొరియా మధ్య కొంత కాలంగా దౌత్య సంబంధాలు లేకపోవడంతో పాటు అణు నిరాయుధీకరణపై 2019 నుంచి చర్యలు కూడా నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా ఈ పరిణామంలో మార్పు ఉంటుందిని ఆశించడం లేదని ఉత్తర కొరియా పేర్కొంది.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×