E-Paper
Advertisement

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో
Advertisement

planes collided:  అమెరికాలోని ఓ ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. పార్కింగ్‌ చేసిన విమానం పైకి మరో విమానం దూసుకెళ్లింది. ఈ సంఘటనలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. అసలేం జరిగింది? దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

ఈ ఏడాదిలో విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని చాలామంది జ్యోతిష్యులు చెబుతున్నారు. అన్నట్టుగానే అహ్మదాబాద్ ఘటన జరిగింది. ఆ ఘటనలో దాదాపు 240 మందికి పైగానే మృత్యువాత పడ్డారు. దాని తర్వాత చాలా విమానాలు పలు సమస్యలు ఎదుర్కొన్నాయి. కంటిన్యూ అవుతున్నాయి కూడా.

Advertisement

తాజాగా అమెరికాలోని మోంటానాలోని విమానాశ్రయంలో టీబీఎం 700 టర్బో‌ప్రాప్‌ విమానాన్ని ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ ప్రయత్నించాడు. అయితే రన్‌వే చివర క్రాష్‌ కారణంగా అక్కడ పార్క్‌ చేసి ఉన్న విమానంపైకి మరో విమానం దూసుకెళ్లింది. దీంతో ఆ ఎయిర్‌పోర్టులో భారీగా మంటలు చెలరేగాయి. పరిస్థితి గమనించిన అందులోని పైలట్‌ సహా నలుగురు ప్రయాణికులు వెంటనే బయటపడ్డారు.

ప్రాణ నష్టం తప్పింది. వారంతా స్వల్ప గాయాలతో బయటపడినట్లు ఎయిర్‌పోర్టు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ వెల్లగించింది. ప్రమాద సమయంలో పార్కింగ్‌లో ఉన్న విమానంలో ప్రయాణికులు ఎవరూ లేరు. ఢీకొన్న తర్వాత చెలరేగి మంటలు పరిసర ప్రాంతాలకు వ్యాపించాయి.

Advertisement

ALSO READ: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ ఆర్మీ చీఫ్ చెత్త వాగుడు

ఈ విమానాశ్రయం కాలిస్పెల్‌కు దక్షిణంగా ఉంది.2011లో నిర్మించబడిన ఈ విమానం FAA రికార్డుల ప్రకారం వాషింగ్టన్‌లోని పుల్‌మాన్‌కు చెందిన మీటర్ స్కై LLC యాజమాన్యానికి సంబంధించినది. ఈ ఘటన గురించి ఆ కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×