E-Paper
Advertisement

PM Modi Warning: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi Warning: ఆపరేషన్ సిందూర్ ముగియలేదు.. మోదీ సంచలన వ్యాఖ్యలు
Advertisement

PM Modi Warning: ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ముగియలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకేను భారత్ కు అప్పగించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పారు.

పాక నుంచి కాల్పులు జరిపితే.. ఊరుకునేది లేదని తిరిగి భారత్ తిరిగి కాల్పులు జరుపుతోందని ప్రధాని తేల్చి చెప్పారు. పీవోకే విషయంలో మధ్య వర్తులు అవసరం లేదని అన్నారు. పాక్ దాడులకు దిగితోందని.. ఇలానే కంటిన్యూ చేస్తే పాక్ తీవ్ర పరిణామాలు చూస్తుందని వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ పీవోకేను, టెర్రరిస్టులను భారత్ అప్పగించాలని.. ఈ విషయంలో వేరే ఏ దేశం జోక్యం అవసరం లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.

Advertisement

పీవోకే విషయంలో భారత్ వైఖరి మారదు..

‘పాక్ దాడులు జరిపితే.. భారత్ అంతకు మించి దాడులు జరుపుతోంది. అటు నుంచి తుపాకీ గుళ్లు వస్తే.. ఇటు నుంచి మిసైల్స్ అటాక్ చేస్తాయి. కశ్మీర్ విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒక్కటే. పీవోకేను అప్పగించండం మినహా.. పాక్ కు ఇంకో గత్యంతరం లేదు’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

Advertisement

పాకిస్థాన్ ఓడిపోయింది..

ఇండియన్ ఆర్మీ చేసిన దాడులతో పాకిస్థాన్ పూర్తిగా ధ్వంసమైందని ప్రధాని మోదీ వెల్లడించారు. మనం చేసే యుద్ధంలో ప్రతి రౌండ్ లో పాక్ ఓడిపోయిందని తెలిపారు. దాయాది ఎయిర్ బేస్ లపై భారత్ చేసిన దాడులతో వాళ్లు అసలు యుద్ధంలోనే లేరనే విషయం అర్థమైందని ప్రధాని ఎద్దేవా చేశారు. దాడుల తర్వాత పాకిస్థాన్ కు గట్టి సందేశం ఇచ్చామని ప్రధాని మోదీ అభిప్రాపడ్డారు.

Also Read: Pak Drone Attack: మళ్లీ భారత్‌పై పాక్ అటాక్..? ఎంతవరకు నిజం?

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×