E-Paper
Advertisement

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు

Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
Advertisement

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నాయి. ఉదయం 9.45 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 172.56 పాయింట్ల లాభంతో 59,879 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 27.1 పాయింట్లు లాభపడి 17,643 వద్ద ట్రేడవుతోంది.

విప్రో, భారతి ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, టైటాన్, మారుతీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఐటీసీ, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో… ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, యాక్సిక్ బ్యాంక్, టాటా స్టీల్, రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×