BigTV English

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Chhattisgarh: నెత్తురోడుతున్న దండకారణ్యం.. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టుల మృతి..

Encounter in ChhattisgarhEncounter in Chhattisgarh: దండకారణ్యం నెత్తురోడుతుంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో పోలీసులకు, మావోయిస్టులకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.


డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాలు కాల్పుల జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోగా పలువురు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టుల మృతదేహాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సోమవారం 8 లక్షల రివార్డు కలిగిన మావోయిస్టు లొంగిపోయాడు. అ తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం. కాగా ఇటీవలె సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. దీంట్లో ఇక మావోయిస్టు మృతిచెందాడు.


Read More: Lokpal: లోక్‌పాల్ ఛైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్..

అటు ఆదివారం కాంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో డీఆర్‌జీ బలగాలకు మావోల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. దీంతో దండకారణ్యం తుపాకీ మోతలతో దద్దరిల్లుతోంది.

Related News

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Metro Fare Hikes: ప్రయాణికులకు షాక్.. సడన్‌గా చార్జీలు పెంచిన మెట్రో

Big Stories

×