BigTV English

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..

Fire Accident In Tamil Nadu: బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 9 మంది మృతి..
Fire Accident In Crackers Factory

Fire Accident In Crackers Factory : తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. విరుధ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో 9 మంది మరణించారు. పేలుడు తీవ్రత భారీగా ఉందని స్థానికులు తెలిపారు. ఫలితంగా మరో నాలుగు భవనాలు దెబ్బతిన్నాయి.


Read more: ఎన్నారైలతో భారతీయుల పెళ్లిళ్లు చేస్తున్నారా? ఐతే ఈ కొత్త నిబంధనలు చూడండి..

ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు క్షతగాత్రులు మరణించారని పోలీసులు చెప్పారు. వెంబకొట్టాయ్ ఏరియాలో ఉన్న ఈ ఫ్యాక్టరీలో రసాయనాలను కలుపుతుండగా ఈ ప్రమాదం చోటు చేుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు వెల్లడించారు. నిరుడు క్రిష్ణగిరిలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో 8 మంది చనిపోయారు.


తమిళనాడులోని విరుద్‌ నగర్‌ జిల్లాలో ఉన్న వెంబకొట్టాయ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ బాణసంచా తయారీ కేంద్రం ఉంది. అందులో రోజులానే శనివారం ఉదయం కార్మికులు పనులు చేస్తున్నారు. కెమికల్‌ మిక్సింగ్‌ రూములో ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని శివకాశి ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×