E-Paper
Advertisement

Sabarimalai temple: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం, ఎందుకిలా?

Sabarimalai temple: శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్యా యత్నం, ఎందుకిలా?
Advertisement

Sabarimalai temple: కార్తీక మాసం మొదలు శబరిమల కొండలు స్వామియే శరణం అయ్యప్ప నినాదంతో మార్మోగుతాయి. స్వామి దర్శించుకునేందుకు దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అక్కడికి వస్తుంటారు. సోమవారం అనుకోని ఘటనతో అయ్యప్పభక్తులు ఉలిక్కపడ్డారు. అసలేం జరిగింది.

ఇక అసలు విషయానికొద్దాం. స్వాములు దీక్ష విరమించే సమయంలో వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప స్వాములు శబరిమలకు చేరుకున్నారు. ఏం జరిగిందో తెలీదుగానీ అయ్యప్ప ఆలయంలో ఓ భక్తుడు సన్నిధానం పైనున్న ప్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో అక్కడి స్వాములు షాకయ్యారు.

Advertisement

అక్కడున్న వెంటనే స్పందించారు. అలాగే సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన భక్తుడు కర్ణాటకకు చెందిన కుమారస్వామిగా గుర్తించారు.

ఆయన వయస్సు దాదాపు 40 ఏళ్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. సోమవారం సాయంత్రం సన్నిధానం నుంచి మళికప్పురం వెళ్లే ప్లైఓవర్ నుంచి దూకినట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ఆ స్వామి మానసిక క్షోభకు గురవుతున్నట్లు ఆయన టీమ్‌లోని కొందరు చెబుతున్నమాట. స్వామి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఆ స్వామి ఆరోగ్యం గురించి తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

ఏడేళ్ల బంధం.. ఎండమావి అయింది.. ప్రియుడితో కలిసి భర్త తల నరికిన భార్య, ఎక్కడంటే?

Big Stories

Advertisement
×