BigTV English
Advertisement

Adhaar card: ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అప్ డేట్ గడువు పొడిగించిన కేంద్రం

Adhaar card: ఆధార్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. అప్ డేట్ గడువు పొడిగించిన కేంద్రం

Adhaar free update deadline extended date given: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు లేనిదే ఏ ప్రభుత్వ పథకానికి కూడా అర్హులు కారు. అలాగే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలన్నా..విద్య సంస్థలలో ప్రవేశాలు కావాలన్నా అధార్ తప్పనిసరిగా మారింది. ఆఖరుకు వాహనం కొనుగోలు చేయాలన్నా ఆధార్ తప్పనిసరిగా మారింది. 12 అంకెలు కలిగిన ఆధార్ కార్డు ఇప్పుడు దేశ ప్రజలకు గుర్తింపు కార్డుగా మారింది. మనకు అప్పులిచ్చే బ్యాంకు కు కూడా అధార్ ఉంటేనే అప్పు లభిస్తుంది. ప్రవేటు ఫైనాస్స్ లు కూడా ఇప్పుడు ఆధార్ ఉంటేనే అప్పులు ఇస్తున్నారు. ఆధార్ ఆధారంగా నేరస్తులు ఇట్టే దొరికిపోతారు. పోలీసులకు కూడా కేసులు ఈజీగా ఛేదించవచ్చు.


అత్యంత కీలకం

మన నిత్య జీవితంలో అత్యంత కీలకంగా మారిన ఆధార్ లో ఎప్పటికప్పుడు మార్పులు చేసుకోవాలి. ఉదాహరణకు పెళ్లయ్యాక ఆడవారి ఇంటి పేరు, అడ్రెస్ మారిపోతుంది. ఒక్కోసారి మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ తప్పులు దొర్లుతుంటాయి. వాటన్నింటినీ అప్టేట్ చేసుకోవలసి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు తీసుకుని పదేళ్ల తర్వాత దానిని అప్ డేట్ చేసుకోవాలంటూ కేంద్రం ప్రకటించింది అందుకు ఇప్పటిదాకా చాలా గడువే ఇచ్చింది. ఈ అప్ డేట్ ను ఉచితంగానే చేసుకోవచ్చు. అయితే మొన్నటి శనివారంతో అప్ డేట్ చేసుకునే గడువు పూర్తయింది.


Also Read: పెద్ద ప్లానింగే.. అందుకేనా శ్యామలకు ఆ పదవి, ఉచ్చులో చిక్కుకుంటారు జాగ్రత్త!

గడువు పొడిగింపు

ఈ గడువును మరోసారి పొడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వివరాలను అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 డెడ్ లైన్ విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్ సైట్ కూడా ఇచ్చింది. దాని సాయంతో లాగిన్ అయి మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. కేంద్రం మరింత గడువు పొడిగించడంతో ఆధార్ కార్డు వినియోగదారులు తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Big Stories

×