BigTV English

Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఊరట..విధుల్లో చేరిన సిబ్బంది

Air India: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఊరట..విధుల్లో చేరిన సిబ్బంది

Air India Express: సాముహిక సిక్ లీవ్ లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో విమాన సేవలు మెరుగుపడే అవకాశం ఉందని.. మంగళవారం నాటికి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటామని సంస్థ వెల్లడించింది.


అనారోగ్య కారణాలతో సాముహిక సెలవులు తీసుకున్న క్యాబిన్ సిబ్బంది విధుల్లో చేరుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. కంపెనీ షెడ్యులింగ్ సాఫ్ట్ వేర్ లోపం కారణంగా సిబ్బంది సిక్ లీవ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

టాటా గ్రూప్ యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ప్రతి రోజు సుమారు 380 విమానాలను నడిపిస్తోంది. సిబ్బంది సిక్ లీవ్ పెట్టడంతో దాదాపుగా 100 విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆదివారం కూడా అధికారులు 20 విమానాలను రద్దు చేశారు.


Also Read: ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..

ఇదిలా ఉంటే గురువారం ఢిల్లీలో చాఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. దీంతో సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉప సంహరించుకున్నట్లు ప్రకటించింది. తిరిగి మంగళవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు తెలిపారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×