E-Paper
Advertisement

BJP Manifesto: బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

BJP Manifesto: బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!
Advertisement

BJP Manifesto 2024 update(Today news paper telugu): దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాల హామీలను గుమ్మరిస్తున్నాయి. అయితే కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ హ్యాట్రిక్ కొట్టేందుకు ఇప్పటికే హ్యూహాలు అమలు చేయడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా లోక్ సభ ఎన్నికలకు సంబంధిన మేనిఫెస్టో విడుదలకు బీజేపీ ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

రానున్న ఎన్నికల్లో కేంద్రంలో మరో అధికారం చేజిక్కించుకోవడం కోసం బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రోడ్ షోలు, సభలను నిర్వహిస్తున్నారు. ఈ పదేళ్లలో తాము చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అధికార బీజేపీ మరోసారి తన మేనిఫెస్టోను విడుదల చేసిన ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తోంది. మేనిఫెస్టో విడుదలకు బీజేపీ అధిష్ఠానం ముహూర్తం కూడి ఖరారైనట్లు సమాచారం.

Advertisement

ఆదివారం అంటే ఏప్రిల్ 14వ తేదీన ‘సంకల్ప్ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసేందుకు బీజేపీ సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటీవలే లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ‘న్యాయ పత్ర’ పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.

Also Read: బాంబ్ బ్లాస్ట్ నిందితుల మాస్టర్ ప్లాన్స్.. ఎలా తప్పించుకు తిరిగారో చూడండి(VIDEO)

Advertisement

కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ అధిష్ఠానం ఆదివారం మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితల బీజేపీ పెద్దలు ఈ సంకల్ప పత్రను రిలీజ్ చేయనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి.

Related News

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

Big Stories

Advertisement
×