CJP Demands: ఢిల్లీలో CJP కేంద్రమంత్రుల సమావేశం ముగిసింది. CJP అన్ని డిమాండ్లకి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జేపీ నడ్డా, కేంద్రమంత్రితో చర్చలు ముగిషాయి. CJp పార్టీతో చర్చలు జరిగాయి. మంత్రి ప్రదాన్ రాజీ నామా అనంతరం పెండింగ్ డిమాండ్ల పై చర్చ జరిగింది.
Also read: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై రాహుల్ గాంధీ హాట్ కామెంట్స్.. వెలుగులోకి మరో 2 కొత్త డిమాండ్లు!
CJP పార్టీ ఆందోళన దాడులపై పెట్టిన ఎఫ్ఐఆర్ విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని కేద్రమంత్రలు తెలిపారు. భవిష్యత్తులో ఇప్పుడు ఆందోళన చేసిన వారి పై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపారు. నీట్ పరీక్షరాసి చనిపోయిన విద్యార్థులకు సానుభూతి తెలుపుతున్నామని, తక్షనమే వారికి సహాయం అందిస్తామని తెలిపారు. CJp అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ జంతర్ మంతర్లో ఆందోళన విరమించుకుంటున్నాం అని, ఆందోళనకారులకు విజ్ఞప్తి చేస్తున్నామని ఆందోళన విరమించండి అని తెలిపారు.
ఇది ప్రజాస్వామ్య విజయం అని, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నేరుగా వీధుల నుండీ అని, ఇది శాంతి, సహనం మరియు పట్టుదల విజయం అని అన్నారు. ప్రధాన న్యాయమూర్తికి, దేశంలోని జెన్ జెడ్ తరానికి అభినందనలు తెలిపారు. భయాన్ని, భయం పట్ల భయాన్ని వీడి, దేశంలోని నలుమూలల నుండి ఏకమైన పౌరులందరికీ ధన్యవాదాలని, జవాబుదారీతనం నుండి, ఇప్పుడు సంస్కరణల వైపు మళ్లలని సోనమ్ వాంగ్ చిక్ తెలిపారు.
Also read: ఏ ముఖం పెట్టుకుని బీసీ గర్జన చేస్తావ్ జగన్?.. మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్!