BigTV English
Advertisement

Lok Sabha Elections 2024: రేపు ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి? ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024: రేపు ఏ ఏ రాష్ట్రాలల్లో ఎన్నికలు జరగనున్నాయి? ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

Lok Sabha Elections 2024 Phase 4: నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. అయితే, రేపు ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. నాలుగో దశలో భాగంగా మొత్తం 96 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 10 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో మొత్తం 1,717 మంది పోటీ చేస్తున్నారు. అయితే, సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. అత్యలంగా ఒడిశాలోని నవరంగ్ పుర్ నియోజకవర్గం నుంచి నలుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.


ఈ దఫాలో పలువురు ముఖ్యనేతలు బరిలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో ఉన్నారు. ఈయన యూపీలోని కన్నోజ్ నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రంలోని బేగుసరాయ్ నుంచి కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఉజియార్ పూర్ నుంచి మరో కేంద్రమంత్రి నిత్యానందరాయ్ బరిలో ఉన్నారు. బెంగాల్ లోని బహరాంపుర్ నుంచి ప్రముఖ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ స్థానం నుంచి బీజేపీ నాయకురాలు పంకజా ముండే పోటీ చేస్తున్నారు. వీరితోపాటు పలువురు కూడా పోటీ చేస్తున్నారు.

Also Read: Lok Sabha Elections 2024: నాలుగో దశ పోలింగ్‌కు రంగం సిద్ధం.. 96 ఎంపీ స్థానాల బరిలో 1,717 మంది


తెలుగు రాష్ట్రాల్లో ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు రేపు పోలింగ్ జరగనున్నది. అదేవిధంగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా జరగనున్నది. తెలంగాణలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ రేపు జరగనున్నది. ఇక్కడ ఈసారి పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×