E-Paper
Advertisement

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..

A Train Without A Driver: డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ రైలు 84 కిలోమీటర్లు ప్రయాణించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆదివారం ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. చివరకు పంజాబ్‌లోని ముక్రెయిన్ జిల్లాలో ఆ రైలు ఆగింది.

కథువా స్టేషన్‌లో సిబ్బంది మారేందుకు రైలును నిలిపారు. కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ఆ గూడ్స్ రైలు.. పల్లపు ప్రాంతం కావడంతో పఠాన్ కోట్ దిశగా కదిలింది. ఆ సమయంలో ఇంజన్ ఆన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్, కో-డ్రైవర్ రైలు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ కూడా వేయడం విస్మరించారు.

Read More: మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

అయితే ఆ ట్రాక్‌పై మరే ఇతర రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం ఏదీ సంభవించలేదు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×