E-Paper
Advertisement

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..

Driverless Train: డ్రైవర్ లేకుండానే 84 కిమీ వెళ్లిన గూడ్స్ రైలు ..
Advertisement

A Train Without A Driver: డ్రైవర్ లేకుండానే ఓ గూడ్స్ రైలు 84 కిలోమీటర్లు ప్రయాణించింది. జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఆదివారం ఈ అసాధారణ ఘటన చోటుచేసుకుంది. చివరకు పంజాబ్‌లోని ముక్రెయిన్ జిల్లాలో ఆ రైలు ఆగింది.

Advertisement

కథువా స్టేషన్‌లో సిబ్బంది మారేందుకు రైలును నిలిపారు. కాంక్రీట్‌ను తీసుకెళ్తున్న ఆ గూడ్స్ రైలు.. పల్లపు ప్రాంతం కావడంతో పఠాన్ కోట్ దిశగా కదిలింది. ఆ సమయంలో ఇంజన్ ఆన్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. డ్రైవర్, కో-డ్రైవర్ రైలు దిగే ముందు హ్యాండ్ బ్రేక్ కూడా వేయడం విస్మరించారు.

Read More: మోదీ స్కూబా డైవింగ్.. ద్వారక సందర్శన

Advertisement

అయితే ఆ ట్రాక్‌పై మరే ఇతర రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తినష్టం ఏదీ సంభవించలేదు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

Big Stories

Advertisement
×