E-Paper
Advertisement

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోల హతం..?

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోల హతం..?

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎదురు కాల్పలు జరిగినప్పుడు 30 మంది మావోయిస్టులన మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఆపరేషన్‌ కగార్‌‌లో భాగంగా మావోయిస్టులను ఎక్కడికక్కడ కాల్చి చంపుతున్నారు. దీంతో గడిచిన 3 నెలల్లోనే 100 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.

ఇక శుక్రవారం తెల్లవారుజాము నుంచే సుక్మా జిల్లాలో కాల్పుల మోత మోగుతోంది. అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. ఉదయం గోగుండ కొండల ప్రాంతంలో జిరిగిన కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మ‌ృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఉపంపల్లి దగ్గర జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదుగురు మావోలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎదురుకాల్పులు జరిపిన చోట భారీగా ఆయుధాలను స్వాధీనం చేసకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×