E-Paper
Advertisement

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోల హతం..?

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. 20 మంది మావోల హతం..?
Advertisement

Encounter in Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు భద్రతాబలగాల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. గత వారం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎదురు కాల్పలు జరిగినప్పుడు 30 మంది మావోయిస్టులన మట్టుబెట్టినట్లు భద్రతా బలగాలు తెలిపాయి. ఆపరేషన్‌ కగార్‌‌లో భాగంగా మావోయిస్టులను ఎక్కడికక్కడ కాల్చి చంపుతున్నారు. దీంతో గడిచిన 3 నెలల్లోనే 100 మంది మావోయిస్టులు ప్రాణాలు విడిచారు.

ఇక శుక్రవారం తెల్లవారుజాము నుంచే సుక్మా జిల్లాలో కాల్పుల మోత మోగుతోంది. అటవీ ప్రాంతంలో భద్రతాబలగాలు భారీ ఎన్‌కౌంటర్ చేపట్టాయి. ఉదయం గోగుండ కొండల ప్రాంతంలో జిరిగిన కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు మ‌ృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఉపంపల్లి దగ్గర జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరో ఐదుగురు మావోలు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎదురుకాల్పులు జరిపిన చోట భారీగా ఆయుధాలను స్వాధీనం చేసకున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×