E-Paper
Advertisement

Prisoners fighting at Tihar jail: తీహార్‌ జైలులో ఖైదీల ఫైటింగ్, అసలేం జరుగుతోంది?

Prisoners fighting at Tihar jail: తీహార్‌ జైలులో ఖైదీల ఫైటింగ్, అసలేం జరుగుతోంది?
Advertisement

Prisoners fighting at Tihar jail: ఢిల్లీలోని తీహార్ జైలులో ఖైదీల మధ్య ఫైటింగ్ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన ఖైదీలకు ట్రీట్‌మెంట్ చేయించారు అధికారులు. ఈ వ్యవహారంపై జైలు అధికారులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.

శుక్రవారం ఢిల్లీలోని తీహార్‌లోని ఖైదీలు కొట్టుకున్నారు. తొమ్మిదో నెంబర్ సెల్‌లో హత్యకేసు నిందితులు ఉన్నారు. వారిపై కొందరు ఖైదీలు పదునైన కత్తితో దాడి చేశారు. ఈ ఘటన ఫోన్ రూమ్‌లో జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తులను ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తలించారు. ట్రీట్‌మెంట్ అనంతరం వారిని తీహార్ జైలుకి తరలించారు.

Advertisement

గాయపడిన ఖైదీ వాంగ్మూలం మేరకు హరినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రతీకారం తీర్చు కోవడానికే ఈ ఘర్షణ జరిగిందన్నది పోలీసు అధికారులు చెబుతున్నారు. జైలులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు, దాడి చేసిన దుండగులను గుర్తించే పనిలోపడ్డారు.

ALSO READ: ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం

Advertisement

తీహార్ జైలులో ఇలాంటి ఘటనలు జరగడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకుముందు ఆ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలాసార్లు ఖైదీల మధ్య ఆధిపత్యం కోసం దాడులు చేసుకున్నారు. అంతకు ముందు అంటే ఏప్రిల్‌లో తీహార్ జైలులో ఇలాంటి ఘటన జరిగింది. మూడో నెంబర్ సెల్‌లో రెండు వర్గాల ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పుడు నలుగురు ఖైదీలు గాయపడిన విషయం తెల్సిందే.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×