E-Paper
Advertisement

Fire Explosion In Nagpur: నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

Fire Explosion In Nagpur: నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..
Advertisement

Fire Explosion In Nagpur Explosives Manufacturing Factory: నాగ్‌పూర్‌లోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.

గాయపడ్డవారిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికి పోలీసులు తెలిపారు. హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలో చాముండి ఎక్స్ ‌ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాక్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×