BigTV English

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : భారత్ తొలి ఓటర్ శ్యామ్ శరణ్ నేగి మృతి

First Voter Syam Saran Died : స్వతంత్ర భారత తొలి ఓటర్​గా గుర్తింపు తెచ్చుకున్న శ్యామ్​ శరణ్​ నేగి కన్నుమూశారు. 106ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్​లో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించకున్నారు. 1917 జులై 1న జన్మించిన నేగి టీచర్​గా పనిచేశారు. 1951లో జరిగిన తొలి ఎన్నికల్లో ఓటు వేసి, స్వతంత్ర భారతదేశ తొలి ఓటర్​గా చరిత్రకెక్కారు.


హిమాచల్ ప్రదేశ్‌లో 1951లో చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ సమయంలో హిమాచల్‌లో ముందుగానే వోటింగ్ ప్రక్రియను మొదలు పెట్టారు. శ్యామ్ సరన్ నేగి అక్టోబర్ 25, 1951లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 ఏళ్ల వయసులో నాగి మొదటిసారి వోటు వేశారు. ‘సనమ్ రే’ హిందీ సినిమాల్లో కూడా శ్యామ్ సరన్ నేగి నటించారు.


Tags

Related News

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Big Stories

×