E-Paper
Advertisement

Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..

Maoist Encounter: చత్తీస్‌గఢ్ లో సుక్మాజిల్లా గోగుండా ప్రాంతంలో మావోయిస్ట్‌లకు భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. మావోయిస్ట్ లు మృతి చెందిన విషయాన్ని సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..
Advertisement

Maoist Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లకు.. భద్రతా బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్ట్‌లు తారసపడ్డారు. దీంతో భద్రతా బలగాలపై ఒక్కసారిగా మావోయిస్ట్‌లు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. మావోయిస్ట్ లు మృతి చెందిన విషయాన్ని సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఘటనా స్థలంలో మరికొంత మంది మావోయిస్ట్‌లు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని భద్రతా బలగాలు చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్ఫీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. సుక్మా డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111వ బెటాలియన్‌లు కలిసి కూంబింగ్ చేపట్టారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×