E-Paper
Advertisement

Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కనీసం రెండు వారాలకు ఒక ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ముఖ్యంగా కీలక నేతలు మృతి చెందుతున్నారు.

లేటెస్ట్‌గా శనివారం ఉదయం 8 గంటలకు బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు మావోలు మృతి చెందారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాయింట్ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టు వెల్లడించారు అధికారులు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు మొదలుపెట్టారు.

చత్తీస్‌గఢ్‌‌లోని బస్తర్ రీజన్‌ మావోయిస్టులకు కంచుకోటగా చెబుతారు. ఆ ప్రాంతంలోకి ఎవరెళ్లినా తిరిగి రావడం కష్టమని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే బలగాలు  హడలిపోవాల్సిందే. ఇదంతా 20 ఏళ్ల కిందట మాట.

Related News

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

Big Stories

×