E-Paper
Advertisement

Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh Encounter: మావోలకు మరో దెబ్బ.. చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
Advertisement

Chhattisgarh Encounter: చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కనీసం రెండు వారాలకు ఒక ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ముఖ్యంగా కీలక నేతలు మృతి చెందుతున్నారు.

లేటెస్ట్‌గా శనివారం ఉదయం 8 గంటలకు బస్తర్ రీజన్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది ఈ ఘటనలో నలుగురు మావోలు మృతి చెందారు. కాంకేర్ జిల్లా-నారాయణపూర్ జిల్లాల మధ్యనున్న ఉత్తర అంబుజ్‌మద్ ప్రాంతంలో మావోలు సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది.

Advertisement

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్-డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్-స్పెషల్ టాస్క్ ఫోర్సు బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. దీంతో మావోయిస్టులకు- భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాయింట్ ఆపరేషన్‌లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్టు వెల్లడించారు అధికారులు. ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని గాలింపు మొదలుపెట్టారు.

చత్తీస్‌గఢ్‌‌లోని బస్తర్ రీజన్‌ మావోయిస్టులకు కంచుకోటగా చెబుతారు. ఆ ప్రాంతంలోకి ఎవరెళ్లినా తిరిగి రావడం కష్టమని చెబుతారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతంలో అడుగు పెట్టాలంటే బలగాలు  హడలిపోవాల్సిందే. ఇదంతా 20 ఏళ్ల కిందట మాట.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×