E-Paper
Advertisement

Kedarnath Temple : కేదార్‌నాథ్ ఆలయం ఆరు నెలలపాటు మూసివేత..

Kedarnath Temple : కేదార్‌నాథ్ ఆలయం ఆరు నెలలపాటు మూసివేత..
Advertisement

Kedarnath Temple : కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు మూసివేశారు. శీతాకాలం కావడం, మంచు బాగా కురుస్తుండ్డంతో ఆలయాన్ని మరో ఆరు నెలలపాటు మూసివేయనున్నరు. మూసివేసే ముందు ప్రత్యేక పూజలు, క్రతువులు నిర్వహించారు. ఈ పూజలో సుమారు 3వేల మందికిపైగా భక్తులు పాల్గొన్నారు.

ఈ సంవత్సరం చార్‌ధామ్ యాత్రలో 43 లక్షల మందికిపైగా భక్తులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 15 లక్షల మంది కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నట్లు చెప్పారు. యమునోత్రి ఆలయాన్ని గురువారం రోజు మూసివేయగా.. గంగోత్రి ఆలయాన్ని బుధవారమ్ మూసివేశారు.

Advertisement

బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 19న మూసివేయనున్నారు. శీతాకాలం కావడంతో కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచుతో నిండిపోతాయి. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×