BigTV English

Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

Election Commission Changes Counting DatesElection Commission Changes Counting Dates: అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన జూన్ 4న కాకుండా జూన్ 2న కౌంటింగ్ చేపటనున్నట్లు ఈసీ ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.


ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో శాసన సభల పదవీకాలం జూన్ 2తో ముగుస్తుంది.

Related News

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

PM Modi On GST 2.O: రేపటి నుంచి జీఎస్టీ ఉత్సవ్.. ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చండి: ప్రధాని మోదీ

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

Big Stories

×