E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: దేశవ్యాప్తంగా ముగిసిన ఫోర్త్ ఫేజ్ పోలింగ్..!

Lok Sabha Elections 2024 Highlights: దేశవ్యాప్తంగా ముగిసిన ఫోర్త్ ఫేజ్ పోలింగ్..!

4th Phase Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 10 రాష్ట్రాల్లో 96 లోక్ సభ నియోజకవర్గాలకు జరగుతున్న ఎన్నికలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాల్లో పోలింగ్ సరళిని చూస్తే.

  • ఆంధ్రప్రదేశ్ -68.04%
  • బీహార్ -54.14%
  • జమ్మూ కాశ్మీర్ – 35.75%
  • జార్ఖండ్ -63.14%
  • మధ్యప్రదేశ్ -68.01%
  • మహారాష్ట్ర -52.49 %
  • ఒడిస్సా – 62.96%
  • తెలంగాణ – 61.16%
  • ఉత్తర ప్రదేశ్ -56.35 %
  • పశ్చిమ  బెంగాల్ – 75.66%

ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 75.66 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లో నమోదైంది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×