E-Paper
Advertisement

Lok Sabha Elections 2024 Highlights: దేశవ్యాప్తంగా ముగిసిన ఫోర్త్ ఫేజ్ పోలింగ్..!

Lok Sabha Elections 2024 Highlights: దేశవ్యాప్తంగా ముగిసిన ఫోర్త్ ఫేజ్ పోలింగ్..!
Advertisement

4th Phase Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 10 రాష్ట్రాల్లో 96 లోక్ సభ నియోజకవర్గాలకు జరగుతున్న ఎన్నికలకు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 62.31 శాతం పోలింగ్ నమోదైంది.

ఇక ఎన్నికలు జరిగే పలు రాష్ట్రాల్లో పోలింగ్ సరళిని చూస్తే.

  • ఆంధ్రప్రదేశ్ -68.04%
  • బీహార్ -54.14%
  • జమ్మూ కాశ్మీర్ – 35.75%
  • జార్ఖండ్ -63.14%
  • మధ్యప్రదేశ్ -68.01%
  • మహారాష్ట్ర -52.49 %
  • ఒడిస్సా – 62.96%
  • తెలంగాణ – 61.16%
  • ఉత్తర ప్రదేశ్ -56.35 %
  • పశ్చిమ  బెంగాల్ – 75.66%
Advertisement

ఇప్పటివరకు అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 75.66 శాతం పోలింగ్ నమోదవ్వగా.. అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లో నమోదైంది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×