BigTV English
Advertisement

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Madhya Pradesh: ఘోర విషాదం..ప్రమాదకర వాయివు పీల్చి నలుగురు మృతి

Four die after inhaling suspected poisonous gas in Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదకర వాయువు పీల్చి నలుగురు మృతి చెందారు. కట్నీలో ఓ బావిలో మరమ్మతులు చేసేందుకు దిగిన ఓ వ్యక్తితోపాటు నలుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.


జుహ్లా-జుహ్లా గ్రామంలో రామ్ భయ్యా దూబే(36) నీటి పంపు అమర్చేందుకు బావిలోకి దిగాడు. అయితే కాసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతనిని కాపాడేందుకు అతని మేనల్లుడు నీటిలోకి ప్రవేశించాడు. అతను కూడా పైకి రాకపోవడంతో మరో ముగ్గురు నీటిలోకి దిగారు.

రాజేస్ కుస్వాహా(30), ఓ కూలీ, పింటూ కుష్వాహాలు నీటిలోకి దిగారు. అందరూ ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


కలెక్టర్ దిలీప్ యాదవ్ తోపాటు పోలీస్ సూపరింటెండెంట్ అభిజీత్ రంజన్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురు మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గ్రామస్తులను అప్రమత్తం చేశారు.

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×