BigTV English

Madhya Pradesh : రూ. కోటికి పైగా వచ్చే వేతనాన్ని వదులుకొని సన్యాసిగా..

Madhya Pradesh : రూ. కోటికి పైగా వచ్చే వేతనాన్ని వదులుకొని సన్యాసిగా..

Madhya Pradesh : గతంలో అనేక మంది కోట్ల సంపదను వదులుకొని సన్యాసిగా మారారు. అలాంటి మరో ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఏడాదికి కోటికి పైగా వేతనం ఉన్నా సరే..ఆ ఉద్యోగాన్ని వదులుకొని జైన సన్యాసిగా మారేందుకు సిద్ధమయ్యారి ప్రన్‌సుఖ్ కాంతేడ్.


ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రన్‌సుఖ్ 2016లో అమెరికా వెళ్లాడు. అక్కడ ఏడాదిన్నర పాటు చదివి డేటా సైంటిస్ట్‌గా మంచి ఉద్యోగం సంపాదించాడు.

నెలకు పది లక్షలకు పైగానే వేతనాన్ని ఆర్జించడం మొదలు పెట్టాడు ప్రన్‌సుఖ్. లక్షల్లో జీతం వచ్చినా.. అతను సంతృప్తి చెందలేదు. మనసు ఆధ్యాత్మికం వైపు మళ్లింది. ఇక జైన సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్న తడవుగా 2021 జనవరిలో అమెరికాలో ఉన్న ఉద్యోగం వదిలేసి భారత్‌కు తిరిగి వచ్చాడు.


మరో ఐదు రోజుల్లో..అంటే డిసెంబర్ 26న జైన సన్యాసిగా ఓ ప్రముఖ గురువు జినేంద్ర ముని వద్ద దీక్ష తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి 53 మంది జైన సన్యాసులు హాజరుకానున్నారు. కొడుకు సన్యాసిగా మారుతుండడంతో తల్లితండ్రులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related News

EPFO CBT Meeting: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. 100 శాతం వరకు పీఎఫ్ విత్ డ్రా

Lalu Prasad Yadav: బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. లాలూ కుటుంబానికి బిగ్ షాక్, ఎమైందంటే..?

NMMS Scholarship: విద్యార్థులకు శుభవార్త.. రూ.48వేల స్కాలర్ షిప్ ఈజీగా పొందండి, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

Delhi News: షాకింగ్.. ఢిల్లీలోని ఆ మూడు షాపింగ్ మాల్స్ మూసివేత.. నెక్ట్స్ హైదరాబాద్?

Karur Stampede: టీవీకే పంతం నెగ్గింది.. కరూర్‌ తొక్కిసలాట ఘటన సీబీఐ చేతికి.. సుప్రీంకోర్టు ఆదేశం

Bihar News: బతికుండగానే చితిపైకి పెద్దాయన.. అంతా కళ్లతో చూశాడు, అసలు మేటరేంటి?

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Big Stories

×